క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని …
Read More »పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య…బాయ్ ఫ్రెండ్ తో అసభ్య భంగిమలో చూసిన భర్త
ప్రస్తుతం ఎక్కడ చూసిన పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ మాజీ లవర్ల కోసం వెంపర్లాడుతున్నారు. అంతేనా, ప్రియుడితో సంసారజీవితాన్ని పంచుకునేందుకు ఏకంగా భర్తలనే హతమార్చుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో స్వాతి, జ్యోతి ఇలా చేప్పుకుంటూ పోతే చాలమంది ఉన్నారు. తాజాగా ఓ వివాహిత తన బాయ్ఫ్రెండ్తో హోటల్ గదిలో శారీరక సంబంధంలో నిమగ్నమైవుండగా భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని …
Read More »తమ్ముడు ముందే అక్కను దారుణంగా పోలీస్ కానిస్టేబుల్ రేప్
దేశ రాజధానిలో దారుణంగా బాలికలపై రేప్ లు జరుగుతున్నాయి. నిర్భయ ఘటనతో చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల నుండి పాపం పసి మొగ్గులు తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్ మీద వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను మనిషినన్న విషయాన్ని మరిచిపోయాడు. 45 ఏళ్ల వయసులో కామ పిశాచిలా మారి.. ఏడేళ్ల బాలికకు రూ.10 ఆశచూపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తమ్ముడు ముందే ఆమె …
Read More »మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్ కారు ప్రమాదం
ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …
Read More »భార్య స్నానం చేయడం లేదని…భర్త ఏం చేశాడో తెలుసా…?
కొంతమంది చిన్న చిన్నా కారణాలవల్ల ,వారు తీసుకునే నిర్ణయాలవల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆవేశంతో ఆలోచన చేయ్యారు. ఇలా చేయ్యడం వల్ల ఏం జరిగిందో చూద్దాం…తన భార్య ఏడాదికాలంగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు ఇచ్చిన ఘటన తైవాన్ దేశంలో వెలుగుచూసింది. ఎంతో ముఖ్యమైన వ్యక్తిగత శుభ్రత ఓ జంట విడాకులకు దారి తీసింది. తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని …
Read More »లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి..ఇంతలోనే షాక్..!!
లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి.. ఇంతలోనే షాక్..:!! ఏంటనుకుంటున్నారా..? కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటలను చెవినపెట్టడం లేదు. ఈ విషయంలో పిల్లలది ఎంత తప్పు ఉందో.. తల్లిదండ్రులదీ అంతే తప్పు ఉందనడంలో అతిశయోక్తి లేదు. దీని వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాగా, మానవ సంబంధాలను మంట కలిపే ఇటువంటి సంఘటన ఆట ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఆట ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో …
Read More »భర్త తన కోరిక తీర్చలేదని.. ఈ భార్య ఏం చేసిందో తెలుసా?
మన దేశంలో భార్యా భర్తలంటే అర్థనారీశ్వరులని కొందరు చెబితే.. మరికొందరు ఒకరికొకరు కష్టాలను పంచుకుని తోడని, బిడ్డలే బ్రతకని అదే తమకు సుఖమనీ తలుస్తూ, శ్రమిస్తూ, తమిస్తే అదే పవిత్ర బంధమని చెప్పారు. ఇలా భార్యా భర్తల గురించి అనేక మంది కవులు అనేక నిర్వచనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వాటన్నింటిని పటాపంచులు చేస్తూ.. కష్టాల సమయంలో సర్దుకుపోవాల్సిన భార్యా భర్తలు.. కొందరు.. సర్దుకుపోయేదెందుకు విడాకులు ఉన్నాయి కదా.. …
Read More »భారీగా క్రికెట్ బెట్టింగ్…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు
ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …
Read More »అక్క భర్తతో అక్రమ సంబంధం…గుంటూరు – కర్నూలు రోడ్డులో చెల్లి ఏం చేసింది
ఏపీలో నేరాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నేరాల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ..తాజాగా అక్రమ సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో అక్క భర్తతో కలిసి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చేప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే …
Read More »ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ…ఏం చేసిందో తెలుసా
పెళ్లి కాకముందు.. పెళ్లి అయిన తర్వాత తన ప్రియుడు కార్తీక్ ఇచ్చిన శృంగార సుఖాన్ని వివాహమైన తర్వాత తన భర్త వద్ద పొందలేక పోయాననీ, అందుకే భర్త అడ్డు తొలగించుకుని శాశ్వతంగా ప్రియుడితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు భర్తను చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి చెప్పుకొచ్చింది. భువనగిరి జిల్లాలో కార్పెంటర్ నాగరాజు అనే వ్యక్తి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. నాగరాజును ప్రియుడితో కలిసి భార్య హత్య …
Read More »