Home / BUSINESS (page 36)

BUSINESS

కేవలం రూ.179తో అన్ లిమిటెడ్ కాల్స్‌… ఎన్ని రోజులు తెలుసా..?

జియో పోటీని తట్టుకునేందుకు ఐడియా సెల్యులర్‌ మరో కొత్త ఆఫర్‌తో వినియోగదారులకు ముందుకు వచ్చింది. కేవలం రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 1జీబీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా నిర్వాహకులు వెల్లడించారు. ఐడియా వినియోగదారులు మైఐడియా యాప్‌ నుంచి రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. వాయిస్‌ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునే ప్రీపెయిడ్‌ చందాదారులను దృష్టిలో …

Read More »

హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకు గుడ్ న్యూస్

సేవింగ్స్, సాలరీ ఖాతాలు కలిగిన ఖాతాదారుల కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఒక తీపి కబురును వెల్లడించింది. ఖాతాదారులు ఇకపై ఆర్టీజీఎస్‌,ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ సేవలను నవంబర్ 1 నుండి ఇకపై ఈ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు. ఇంతకు ముందు ఆర్టీజీఎస్‌ ద్వారా రూ.2-5 లక్షల మధ్య చేసే లావాదేవీలకు రూ.25, రూ.5లక్షల పైబడి మొత్తంపై …

Read More »

షాకింగ్ న్యూస్…రిలయన్స్ సేవలు బంద్

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2జీ, 3జీతో పాటు వాయిస్ కాల్స్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. వరుస నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో తమ కస్టమర్లను మరో నెట్‌వర్క్ తలిస్తున్నట్టు కూడా ఆ కంపెనీ వెల్లడించింది. టెలికామ్ రెగ్యూలెటర్ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ ఈ నిర్ణయం …

Read More »

త్వరలో హైదరాబాద్‌కి సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్  సీఈవో,  భారతీయడు సత్య నాదెళ్ల వచ్చేవారం మరోసారి ఇండియాను  సందర్శించనున్నారు.   తన పుస్తకం హిట్‌ రిఫ్రెష్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆయన రెండు రోజులపాటు భారత్‌లో  పర్యటిస్తున్నారు. నవంబర్ 6-7 తేదీల్లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల సందర్శిస్తారు.  ఈ సందర‍్భంగా  ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, విద్యార్ధులు, ఇతర  షేర్‌ హోల్డర్స్‌ సహా  ప్రముఖ విద్యావేత్తలతో ఆయన భేటీ కానున్నారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.ఈ రెండు …

Read More »

అతి తక్కువ ధరలో ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్..విడుదల

టెలికాం మేజర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ సెల్‌కాన్‌ ..మొబైల్ ఫోన్ తయారీదారు సెల్‌కాన్‌తో జతకట్టింది. ముఖ్యంగా ప్రత్యర్థి రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టేలా త క్కువ ధరలో 4 జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. తన చందాదారులకు అతి తక్కువ ధరకే మొబైల్‌ అందించే వ్యూహంలో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. సెల్‌కాన్‌ తో కలిసి రూ.1,349 కే స్మార్ట్‌ఫోన్‌ను అందజేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’ పథకంలో …

Read More »

వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా మెస్సేజ్ పంపితే దాన్ని తొలగించే అవకాశం

ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ …

Read More »

జియోకి పోటిగా వచ్చిన ఎయిర్‌టెల్ 4G ఫోన్

జియోకు కౌంటర్‌గా కార్బన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్‌ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు ..

ఈ రోజు దేశంలో స్టాక్‌మార్కెట్లు  ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 435 పాయింట్లు లాభపడి 33,042 వద్ద ముగియగా..నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,295 వద్ద ముగిసింది

Read More »

పసిడి ధర మళ్లీ పడింది!

ప‌సిడి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వుతూనే ఉన్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్‌ల ధ‌ర రూ.200లు త‌గ్గి రూ.30,450ల‌కు చేరుకుంది. పండుగ సీజ‌న్ ముగియ‌డం, ముఖ్యంగా బంగారం వ్యాపారుల నుంచి ఆర్డ‌ర్లు త‌గ్గ‌డం, అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌తో బంగారం ధ‌ర ప‌త‌న‌మ‌వ‌తూ వ‌స్తోంది. మ‌రో వైపు వెండి మాత్రం స్వ‌ల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.50లు పెరిగి రూ.40,900ల‌కు పెరిగింది.

Read More »

లాభాల్లో కూడా సంచలనం సృష్టించిన జియో ..!

ఇండియన్ టెలికాం రంగంలో జియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే .మొదలెట్టిన అతి తక్కువ కాలంలో కోట్ల మంది వినియోగదారులకు చేరువైంది జియో.. ఈ క్రమంలో జియో కు చెందిన గతంలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు నష్టాలను మిగిల్చించి. ఈసారి జియో కు సంబంధించి వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు జియో లాభాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తొలిసారిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat