ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు తీపి కబురును అందించింది.కేవలం రూ. 999 రూపాయల రీచార్జ్ చేసుకుంటే .. ఏడాది పాటు (365 రోజులు) రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని ప్రకటించింది.’మ్యాక్సిమమ్’ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాక్ తో ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ మేరకు ఒక …
Read More »ఆసియా స్టాక్ మార్కెట్లో ”వాల్ స్ట్రీట్” హవా..!!
ఆసియా స్టాక్ మార్కెట్లో బడా వ్యాపార సంస్థ వాల్ స్ర్టీట్ మంచి పురోగతిని సాధించింది. కాగా, ఆసియా స్టాక్ మార్కెట్లో వాల్ స్ర్టీట్ 30 షేర్ల బేరోమీటర్ వద్ద 172.96 (0.50శాతం) పాయింట్లు పెరిగి 34,473.43 పాయింట్లు వద్ద ముగిసింది. మరోవైపు రియాల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్ వ్యాపార సంస్థల షేర్లు 1.65 శాతం పెరిగాయి. భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, విప్రో, ఆర్ఐఎల్, డాక్టర్ …
Read More »జియో మరో బంఫర్ ఆఫర్
జియో ఆఫర్ అమలులోకి వచ్చినప్పటి నుండి సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం జియో ఆఫర్ దెబ్బకి మిగిలిన కంపెనీలు అన్ని కిందికి దిగి వచ్చాయి, ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ వారు కొత్త కొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు. కానీ ఆ ఆఫర్స్ ఏమాత్రం జియో ఆఫర్ దగ్గరికి రాలేకపోతున్నాయి. ఒకటి తరువాత ఒకటి విడుదుల చేస్తునే ఉన్నారు. తాజాగా రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లపై ఉచిత కాల్స్ …
Read More »లవర్స్ డే గిఫ్ట్ గా రెడ్ మీ మరో స్మార్ట్ ఫోన్
ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షీయోమి మరో నూతన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5 ప్లస్ ను ఈ నెల పద్నాలుగు తారీఖున విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అంతే కాకుండా దీనికి సంబంధించి అతి పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరి విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు .. రెడ్ మీ5 5.7 ఇంచ్ …
Read More »ఈ ఫోన్పై రూ.8వేలు తగ్గింపు
ప్రస్తుతం మొబైల్స్ కంపనీలు తక్కవ ధరలతో కష్టమర్లను ఆకర్శిశిస్తున్నాయి. విడుదల చేసినప్పుడు ధర కాకుండా …మద్యలో అదే మొబైల్ ను మరింత ధర తగ్గించినట్టు ప్రకటించి…కష్టమర్లను కోనుగోలు చేసే విదంగా చేస్తారు. తాజాగా నోకియా 5, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై భారత్లో హెచ్ఎండీ గ్లోబల్ ధరలు తగ్గించింది. నోకియా 8 స్మార్ట్ఫోన్పై ఏకంగా 8 వేల రూపాయల ధర తగ్గించి రూ.28,999కు తీసుకొచ్చింది. అయితే ఈ ఫోన్ను గతేడాది అక్టోబర్లో …
Read More »పాపం : ఐఫోన్ 8 ఆర్డరిస్తే.. డిటర్జెంట్ బార్ వచ్చింది..!
ప్రస్తుతం ఆన్ లైన్ లో మోసాలు ఇలా జరుగుతున్నాయో మనందరికి తెలిసిన విషయమే..అయితే ఓ ఐఫోన్ ప్రియుడు ఎంతో ముచ్చటపడి ఆన్లైన్ స్టోర్లోఐఫోన్-8 బుక్ చేశాడు.దానికోసం రూ.55,000 కూడా అన్ లైన్ లో చెల్లించాడు.ఫోన్కు బదులు డిటర్జెంట్ బార్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు . వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నగరానికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ తబ్రేజ్ మెహబూబ్ నగరాలి డిసెంబర్ నెల 22న ఒక ప్రముఖ …
Read More »ఎస్.బి.ఐ కస్టమర్లకు గుండె పగిలే వార్త..!!
కనీస నిల్వలు లేవన్న సాకుతో బ్యాంకులు ఖాతా దారులను ఎడాపెడా వాయిచ్చేస్తున్నాయి. రెగ్యులర్ బిజినెస్లో సంపాదించే మొత్తాలకన్నా.. ఇలా కస్టమర్లపై వడ్డనతో బ్యాంకులకు వస్తున్న మొత్తాలే ఎక్కువ అన్నది ప్రస్తుతం జగమెరిగిన సత్యం. బ్యాంకులు ఒక్కసారిగా ఇలా ఖాతాదారులపై వడ్డనకు దిగడంతో కనీస నిల్వ లేదన్న కారణంగా.. ఖాతాదారుల నుంచి నగదును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో బ్యాంకులు పెడుతున్న టార్చర్ భరించలేక ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు …
Read More »ఆకాశాన్ని అంటిన పసిడి ధర ..
ఇంటర్నేషనల్ మార్కెట్ల ఎఫెక్ట్ తో దాదాపు మూడు వారాల పాటు గరిష్టానికి చేరుకున్న పసిడి ధర ఈ రోజు మరింత పెరిగింది .దీంతో గురువారం వరకు మార్కెట్లో రూ .175 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర ముప్పై వేల రెండు వందల యాబై రూపాయలుగా ఉంది .బంగారం ధర పెరగడం వరసగా ఇదో ఐదో రోజు. స్థానిక ఆభరణాల తయారిదారుల నుండి డిమాండ్ ఎక్కువగా రావడంతో ధర పెరిగినట్లు …
Read More »డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేయదని కంపెనీ…?
డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సప్ కొన్ని ఫ్లాట్ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్ఫాంలకు వాట్సప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను …
Read More »ఫేస్పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్…!
నా జీవితంలో నేను చేసిన మంచి పని కండోమ్స్ సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించడం. నేను ప్రచారం చేసే కండోమ్స్ కంటే గొప్పగా ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయా అని సవాల్ విసురుతున్నారు బాలీవుడ్ సెక్స్బాంబ్ రాఖీ సావంత్ . అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్న రాందేవ్ బాబా కూడా కండోమ్స్ ఉత్పత్తుల రంగంలోకి రావాలి. ఫేస్పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్ తీసుకురావాలి అని రాఖీ సావంత్ సూచించారు. …
Read More »