Home / BUSINESS (page 29)

BUSINESS

కేటీఆర్‌ తో భేటీ అయిన కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్‌

కెనడా కాన్సులేట్‌ జనరల్ నికోల్ గిరార్డ్‌ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తో  భేటీ అయ్యారు.ఇవాళ బేగంపేట కేటీఆర్‌ కార్యలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. కెనడా కాన్సులేట్‌ జనరల్ నికోల్ గిరార్డ్‌  ప్రశంసించారు. అంతేకాకుండా తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి .. టీఆరెస్‌  తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. Ms Nicole …

Read More »

భారీగా పెరగనున్న బీరు ధరలు.. ఆందోళనలో మందు బాబులు

కర్ణాటకలో బీరు రేటు మరింత పెరగనుండడంతో అక్కడి మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇక నుండి కర్ణాటక రాష్ట్రంలో బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. రైతుల సంక్షేమంలో భాగంగా చర్యలు తీసుకునేందుకు బీరు ధరలపై పన్ను పెంచుతున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. బ్రేవరీల్లో తయారు అవుతున్న ఈ బీరుపై ఎక్సైజ్ ట్యాక్స్ ఏకంగా 150 శాతం నుంచి 175 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక్కో బీరు బాటిల్ …

Read More »

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌..ప్ర‌శంసించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి ప్ర‌ముఖ కంపెనీల రాక కొన‌సాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద ప‌త్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, …

Read More »

పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది..బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..మళ్లీ ఇప్పుడు

2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే …

Read More »

పైకి….పైకి పోతున్న పసిడి ధర

బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో మళ్లీ పెకి ఎగిసింది. దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు జోరుగా ఉండటంతో మంగళవారం రూ.125 పెరిగి 10గ్రా. బంగారం రూ.33,325కి చేరింది. అయితే, వెండి మాత్రం బలహీనపడింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడమేతో …

Read More »

ఐకియా స్టోర్ లో పోర్న్ వీడియో కలకలం..కష్టమర్లు షాక్

ఐకియా..ప్రస్తుతం ఈ పేరు తెలియనివారంటూ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఇది పెద్ద ఫర్నీచర్ షోరూం.ప్రపంచంలోని చాలా దేశాల్లో ఐకియా షోరూమ్స్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఇంత మంచి పేరు ఉన్న ఈ షోరూంలో ఒక వింత కనిపించింది..అంతే అక్కడ ఉన్న కష్టమర్లు షాక్ అయ్యారు.ఇంతకు అసలు విషయానికి వస్తే ఈ ప్రముఖ ఇంటర్నేషనల్ ఫర్నీచర్ షోరూం ఐకియాలో ఎల్ఈడీ స్క్రీన్లో పోర్న్ వీడియో ప్లే అయ్యింది.హాంగ్ కాంగ్ ఐకియా షోరూమ్ …

Read More »

బోగస్ కంపెనీలపై విచారణ 21కి వాయిదా

బోగస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారనే పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి విజయవాడ హైకోర్టు వాయిదా వేసింది. ఏపిఐఐసి కీలక సూత్రధారి అని శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు. రాష్ట్రంలో 14,900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీసీ కేటాయించిందని పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.వీటిల్లో ఎక్కువశాతం బోగస్, షెల్ కంపెనీలేనని పిటీషన్ లో పేర్కొన్నారు. రైట్ టూ ఇన్ఫర్ మేషన్ ద్వారా నాలుగు …

Read More »

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …

Read More »

3,000 కోట్లు పెట్టుబడులతో పీవీఆర్ సినిమాస్

నెట్ఫ్లిక్,హాట్ స్టార్,అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న కాలంలో…PVR దేశంలోనే అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లు కలిగిన సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. అజయ్ బిజ్లీ సారధ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 750 సినిమా స్క్రీన్లు కలిగి ఉన్నది. అయితే రానున్న మూడు నాలుగేళ్ళలో మరో 1000 సినిమా స్క్రీన్ లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సంస్థ సీఈఓ …

Read More »

జీఎస్టీ గుడ్ న్యూస్…తగ్గనున్న ధ‌ర‌లు

వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎట్టకేల‌కు తీపిక‌బురు రానుంది. జీఎస్టీ ప‌న్ను విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు పన్నే ఉండకూడదని, ఉన్నా గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. దేశంలో అంతిమంగా సున్నా- అయిదు శాతం పన్ను రేట్లే ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆకాంక్షించారు. జీఎస్టీ అమలుతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat