మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక సంబంధిత వ్యవహరాలన్నీ ఈ యాప్ లోనే చేస్తున్నారా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే. ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నెప్ట్ నిబంధనలతో పేటీఎం మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీంతో నెప్ట్ తో పాటుగా యూపీఐ,ఐఎంపీఎస్ ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడకైనా కానీ డబ్బును పంపుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు ద్వారా ఏకంగా పది లక్షల వరకు డబ్బులను పంపుకోవచ్చు తెలిపింది. …
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
ఈ రోజు మంగళవారం దేశీయ మార్కెట్లన్నీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభం దశలోనే సెన్సెక్స్ 187పాయింట్లను లాభపడి 41,125పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం యాబై ఒక్క పాయింట్లను లాభపడి 12,105వద్ద కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్,దేవాన్ హౌసింగ్,రిలయన్స్ క్యాపిటల్ షేర్లు లాభపడుతున్నాయి. ట్రైడెంట్ ,వర్లుపూల్,మాగ్మ ఫిన్ కార్ప్ ,సుజ్లనాన్ ఎనర్జీ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.
Read More »రిలయన్స్ మరో చరిత్ర
ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు తాత్కాలిక నిలిపివేత !
బ్రేకింగ్ న్యూస్…కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఇలా ఎందుకు చేసారు, కారణం ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుత రోజుల్లో నెట్ లేకపోతే ఎలాంటి పని జరగదని అందరికి తెలిసింది. మరి ఎలాంటి సందర్భాల్లో నెట్ ఆగిపోవడం అనేది ఆ రాష్ట్ర వాసులకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. పూర్తి …
Read More »డిసెంబర్ 31 తర్వాత నుంచి రూ.10వేల ఫైన్
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి విదితమే. ఈ నెల ముప్పై ఒకటో తారీఖు తర్వాత సరికొత్త సంవత్సరం రానున్నది. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేయనున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానాను విధించనున్నారు. ఆ తర్వాత ఫైల్ చేస్తే …
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు బుధవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిప్టీ 53పాయింట్ల లాభాన్ని గడించి .. 11900వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 172పాయింట్లు లాభపడి 40,412పాయింట్ల వద్ద ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్లు భారీగా జరగడంతో నిప్టీ భారీగా పుంజుకుంది.డాలర్ తో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది. ఎన్టీపీసీ,ఐఓసీ,ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. యఎస్ బ్యాంకు,వేదాంత,హీరో మోటోకార్స్ ,భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాన్ని చవిచూసాయి.
Read More »పూనుకున్న సురేష్ బాబు..ఇక నెట్ఫ్లిక్స్, అమెజాన్లకు కష్టమే !
ప్రస్తుత రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, యూట్యూబ్, ఆండ్రాయిడ్ సేవలు ఎక్కువగా ఉండడంతో ప్రపంచం మొత్తం చిన్న దానిలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరికివారికే కాలి ఉండడంలేదు. దాంతో ఎలాంటి విషయం ఐనాసరే ఆండ్రాయిడ్ లో చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎంతటి పెద్ద సినిమా అయినా థియేటర్ కి వెళ్తే టైమ్ వేస్ట్ అన్నట్టుగా టాబ్స్ లోనే చూస్తున్నారు. ఇలా ప్రతి విషయాన్నీ సామన్యుడైనా సరే అరచేతిలో పెట్టుకొని చూసేలా …
Read More »ఉల్లితో పాటు భారీగా పెరిగిన మునక్కాడ రేట్లు
దేశంలో పెరిగిన ఉల్లి ధరలతో ఇప్పటికే సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటి దాకా కురిసిన వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయ్యింది.మరోపక్క చెన్నైలో ఉల్లి తో పాటు కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యు్న్ని మరింత కష్టపెడుతున్నాయి. కోయంబత్తూరు మార్కెట్ లో ఆదివారం ఉల్లి రికార్డు ధర పలికింది. హోల్ సేల్ లో కిలో రూ.140కి చేరింది. ఉల్లి రేటు రోజురోజుకు పెరగుతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. రిటైల్ మార్కెట్ …
Read More »ఒక్క ఫోన్ కొంటే..ఒక కిలో ఉల్లిపాయాలు ఉచితం..భారీగా క్యూ కడుతున్న ప్రజలు
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ అధిక ధరలతో కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఒక చిన్న మొబైల్ షాప్ ఆసక్తికరమైన ఆఫర్తో ఆ షాపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తంజావూరు జిల్లాలో ఎస్టీఆర్ మొబైల్స్ చేసిన ప్రకటన చూపరుల ఆసక్తిని రేకెత్తించడమే కాక ప్రజలలో వినోదాన్ని కూడా కలిగించింది. అసలు విషయానికి వస్తే పట్టుకొట్టైలోని తలయారీ వీధిలోని మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ అయిన ఎస్టీఆర్ మొబైల్స్, …
Read More »ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు
ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …
Read More »