Home / BHAKTHI (page 14)

BHAKTHI

విశాఖ శ్రీ శారదాపీఠంలో రుద్రాక్ష మొక్కలను నాటిన శ్రీ స్వాత్మానందేంద్ర..!

హర హైతో భరా హై నినాదంతో గ్రీన్ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ చొరవతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఈ గ్రీన్‌ ఛాలెంజ్ ఆకర్షిస్తోంది. తాజాగా గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మొక్కలు నాటారు. తమ గురువర్యులు మహాస్వామి …

Read More »

నేడు విశాఖలో శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారి జన్మదినోత్సవం..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖపట్టణంలో ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం జరిగిన మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరై మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా ఉదయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యం శ్రీస్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి స్వామివారికి …

Read More »

చినముషిడివాడలో అంగరంగవైభవంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదిన మహోత్సవం..!

ఈ రోజు షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ మూర్తి, అద్వైత స్వరూపులు, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం, చినముషిడివాడలోని,  విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు హాజరయ్యారు.  ఏపీ ప్రభుత్వం నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై, సీఎం జగన్ తరపున, రాష్ట్ర …

Read More »

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి…!

ఈ రోజు అక్టోబర్ 31… నాగుల చవితినాడు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..విశాఖ పట్టణం, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ జన్మ దినోత్సవ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి …

Read More »

ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి…డిమాండ్..?

ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చెయ్యాలంటే అది ప్రకాష్ రాజ్ తోనే సాధ్యం. ఏ పాత్రలో ఐన ఆయన నటించగలరు. అలాంటి స్టార్ నటుడు ఇటీవలే కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. దాంతో ఆయనను సినిమాలు నుండి బహిష్కరించాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన …

Read More »

ముఖ్యమంత్రికి సైతం కొరడా దెబ్బలు..!

ఈరోజుల్లో నమ్మకాలు, మూడనమ్మకాలు వల్లే కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏమీ తెలియని వారిని పక్కన పెడితే, అన్ని తెలిసిన వారు కూడా మూడనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ లిస్ట్ లో ప్రస్తుతం చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా చేరారు. ఈ మేరకు ఆయన కొరడా దెబ్బలు తిన్న వార్త ప్రస్తుతం చాలా ఆశక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళగా.. అక్కడ …

Read More »

టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

దీపావళి సందర్భంగా చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ టపాసులు పేలుస్తారు. అయితే టపాసులు పేల్చేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా దీపావళి పండుగను చేసుకోవచ్చు. మరి ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..? * జనాలు రద్ధీగా ఉండే ప్రదేశాల్లో పేల్చకూడదు * టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలను ధరించాలి * చిన్నపిల్లలను ఒక్కర్నే కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి …

Read More »

తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 27 న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈసందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం6.00 నుండి 9.00గంటలవరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులోభాగంగా ఆలయాన్ని శుద్ధిచేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, …

Read More »

ఎస్విబిసి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి

ఎస్విబిసి చైర్మన్ గా నటుడు పృథ్వీరాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక సంస్కరణలు తీసుకు వస్తున్నారు. తాజాగా ఎస్విబిసి డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చానల్ కు శ్రీవారికి ,తిరుమల ఆలయానికి మంచి పేరు తీసుకొస్తామని శ్రద్ధతో, కర్తవ్యాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి ప్రతినిధులు, బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణస్వీకారం..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా బెంగళూరుకు చెందిన రమేష్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు… కుటుంబసభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన చేత ఆలయంలోని గరుడాళ్వార్ మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు, అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా నూతన సభ్యుడికి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు ధర్మారెడ్డి అందజేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat