ఏపీ సీఎం చంద్రబాబుకు మిత్ర పక్షం బిజేపీకి చెందిన సీనియర్ మంత్రి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు..ఇటీవల టీటీడీ ఛైర్మన్గా కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే..దీంతో పదవీ ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న తరుణంలో సుధాకర్కు టీటీడీ ఛైర్మన్ పదవి అందినట్లే అంది దూరమవుతుంది..పుట్టా సుధాకర్ యాదవ్కు టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించిన చంద్రబాబు నిర్ణయాన్ని బిజేపీకి చెందిన మంత్రి …
Read More »నేను కూడా రైళ్లలో లైంగిక వేధింపులకు గురయ్యా.. బిజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు…!
రోజు రోజుకీ సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఎన్ని నిర్భయ చట్టాలు తీసుకువచ్చినా, కఠిన చట్టాలు అమలు చేసినా కామాంధులు దేశంలో ప్రతి చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు..మూడేళ్ల పసిపాప నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు.. మృగాళ్లు. సామాన్యులే కాదు..మహిళా రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు కూడా మగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు..తాజాగా బిజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని …
Read More »నిరాడంబరతకు నిలువుటద్దం…లాల్ బహుదూర్ శాస్త్రి..!
జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …
Read More »ఓ బాపూ..నువ్వు రావాలి..మళ్లీ నీ సాయం కావాలి…!
నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 148 వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో అహింసామార్గాన …
Read More »లండన్లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ, దసరా” సంబరాలు..!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి ఆరు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం జరిపిన వేడుకలను …
Read More »పరిటాల శ్రీరామ్ పెండ్లిలో ఇద్దరు సీఎంల మాటామంతి…!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న అరుదైన సందర్భం ఈరోజు అనంతపురంలో చోటు చేసుకుంది. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లారు.. ఇక గవర్నర్ అధికారిక విందులలో ఇద్దరు సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు..తాజాగా ఈ రోజు …
Read More »నాగపూర్ వన్డే..భారత్ టార్గెట్..243..!
భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాగ్పూర్లో జరుగుతున్న చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది..వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా, స్టోయినిస్, వేడ్లు రాణించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర చేయలేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, పాండ్యా, భువనేశ్వర్, కేదార్ జాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. …
Read More »బల్దియాలో బీటెక్బాబులు..!
బల్దియాలో 300 మంది సివిల్ ఇంజనీర్లను ఔట్ సోర్సింగ్ పద్దతిన నియమించనున్నారు. ఈమేరకు మున్పిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ పనులు వేగవంతం చేసింది..అందుకోసం హౌసింగ్ , ఇతర అభివృద్ధి పనుల కోసం కోసం సివిల్ ఇంజనీర్లను అవుట్ సోర్పింగ్ పద్దతిన నియమించాలని మంత్రి కేటీఆర్ నెల రోజుల క్రితమే జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు..ఈ మేరకు …
Read More »రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు…!
నేడు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ బర్త్డేని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి భవన్కు ప్రత్యేకంగా పుష్పగుచ్చం పంపించారు. ఈ సందర్భంగా శ్రీ రామ్నాథ్ కోవింద్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని…దేశానికి మరిన్ని సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. ప్రధామమంత్రి మోదీ కూడా రామ్నాథ్ ఆయురారోగ్యాలతో జీవించాలని..దేశానికి సేవ చేయాలని మోదీ ట్వీట్ చేశారు. కేసీఆర్, …
Read More »నాగ్పూర్ వన్డే.. ఆస్టేలియా బ్యాటింగ్..స్కోర్ 130/4…!
భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో భాగంగా నేడు నాగ్పూర్లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేస్తోంది.30 ఓవర్లు ముగిసే సమాయానికి ఆస్ట్రేలియా అరోన్ ఫించ్, కెప్టెన్ స్మిత్ల, వార్నర్ల వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ మరోసారి ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. స్మిత్ను కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ ద్వారా అవుట్ …
Read More »