ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ పెండ్లి అనంతపురం జిల్లా, వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు, పరిటాల అభిమానులు హాజరైన ఈ పెండ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు..అలాగే పలువురు టీడీపీ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే టీడీపీ జాతీయ …
Read More »తన భార్యతో ఆ పని చేయించిన ఐఏయస్ అధికారికి దేశం ఫిదా..!
దేశంలోని ఐఏయస్ అధికారులు కూడా అక్రమ సంపాదనకు అలవాటు పడి, అవినీతికి పాల్పడుతూ. బ్యూరోక్రాట్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఈ రోజుల్లో కొంత మంది అధికారులు మాత్రం నీతి, నిజాయితీగా వ్యవహరిస్తున్నారు..అలాంటి వారిలో మంగేష్ గిల్డియాల్ ఒకరు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు..ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న మంగేష్ను అక్కడనుంచి బదిలీ చేసినప్పుడు వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి …
Read More »కేసీఆర్ తెలంగాణ గాంధీ…ఎంపీ మల్లారెడ్డి ప్రశంసలు…!
సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా పోరాడి రవి అస్తమించని బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించిపెట్టారు జాతిపిత మహాత్మాగాంధీ. గాంధీజీ బాటలో సత్యాగ్రహం, అమరణ నిరహారదీక్షలతో పూర్తిగా అహింసాయుత మార్గంలో ప్రజలందరిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన కేసీఆర్ తెలంగాణ బాపూజీగా కొనియాడబడుతున్నారు..అదే కోవలో ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్ను తెలంగాణ గాంధీ అని ప్రశంసించారు. …
Read More »శ్రీరాంపూర్లో రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రచారం…!
సింగరేణి ఎన్నికల సందర్భంగా టీటీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు బలపర్చిన ఏఐటీయూసీ తరపున టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి టీబీజీకేఎస్కు ఓటేస్తే సింగరేణిని అమ్మడం ఖాయమని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో కార్మికులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ గారడి మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని రేవంత్ కోరారు. అయితే రేవంత్తో పాటు కాంగ్రెస్, సీపీఐ …
Read More »దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి వారసత్వ ఉద్యోగం..ఎంపీ కవిత..!
వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశ: కల్పిస్తామని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ప్రకటించారు..మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపారు. సింగరేణి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కవిత టీబీజేకేఎస్ శ్రేణులను హెచ్చరించారు..గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాశాయని ఆమె …
Read More »కేసీఆర్ సింగరేణి హామీలపై నిలదీసిన కిషన్ రెడ్డి…!
సీఎం కేసీఆర్ మాటల గారడీతో మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న బిజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామాకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో కోర్టులో ఎందుకు తెలపలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తే ఇప్పుడు ఇతర సంఘాల నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు. సింగరేణి ప్రాంతంలో మెడికల్ …
Read More »కాంగ్రెస్, టీడీపీలతో కల్సి పోటీ చేస్తున్నాం…సీపీఐ చాడ వెంకటరెడ్డి..!
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీలతో కల్సి పోటీ చేస్తున్నామని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. 6 నుంచి సీపీఐ చేపట్టబోతున్న పోరుబాట కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను మగ్దూం భవన్లో విడుదల చేసిన చాడ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రులు, ఎంపీలంతా సింగరేణి కాలరీస్ ప్రచారంలో పాల్గొంటున్నారని చాడ ఆరోపించారు.
Read More »సీఎం కేసీఆర్పై మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు..!
వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, ఇప్పుడు కారుణ్య నియామకాల పేరుతో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను మరోసారి మోసం చేస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. టీఆఎర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ మాయమాటలు చెబతున్నారని భట్టి అన్నారు.గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేసినా చట్టబద్ధంగా చేయాలని , కానీ కేసీఆర్ మాత్రం మాయమాటలతో …
Read More »ఇంతకీ షెర్లిన్ బాధ.. పెద్దాయన పోయాడనా.. తన న్యూడిటీ ప్లేబాయ్ కవర్పేజీకి ఎక్కలేదనా..!
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, మోడల్స్ నగ్నఫోటోలతో ప్లేబాయ్ మ్యాగజైన్ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు..ప్లేబాయ్ మేగజైన్పై న్యూడ్ ఫోజులతో అలరించడానికి హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, మోడల్స్ ఎగబడేవారు..ఇండియా నుంచి పలువురు మోడల్స్, హీరోయిన్లు ప్లేబాయ్ కవర్పేజీపై దాదాపుగా న్యూడిటీగా కనిపించడానికి ఎగబడేవారు..అంతటి ఫేమస్ ప్లే బాయ్ మేగజైన్్ వ్యవస్థాపకుడు హూగ్ హెఫ్నర్ వయసురీత్యా అనారోగ్యం బారిన పడి మరణించారు.దీంతో మన బాలీవుడ్ హాట్ బాంబ్ షెర్లిన్ చోప్పా తెగ …
Read More »పరిటాల శ్రీరామ్ పెళ్లి..రేవంత్కు ప్రాణ సంకటం…!
ఎంకి పెళ్లి, సుబ్బి చావుకు వచ్చినట్లు పరిటాల శ్రీరామ్ పెళ్లి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రాణ సంకటంగా మారింది. నిన్న ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల రవి వివాహంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు దక్కిన గౌరవం, ప్రజాదరణ చూసి ఉంటే రేవంత్ మొహం మాడిపోయి ఉండేది..సొంత పార్టీ నేత అయిన రేవంత్రెడ్డికి ఆహ్వానం దక్కలేదో..మరి ఆహ్వానం వచ్చినా రేవంత్ వెళ్లలేదో కానీ వెళ్లి …
Read More »