రోజు రోజుకీ దేశంలో ఆడవారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి.. విధుల్లో భాగంగా రిపోర్టింగ్ చేసే మహిళా జర్నలిస్టులు కూడా అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురవుతుననారు. ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బెంగళూరు వచ్చి ఓ హోటల్లో …
Read More »నల్గొండ ఉప ఎన్నికపై సీక్రెట్ సర్వే..టీ కాంగ్రెస్కు షాకింగ్ రిజల్ట్…!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలలో కాంగ్రెస్దే పై చేయి.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో కమ్యూనిస్టుల కోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా గత రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా నిలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ హవాలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెల్చుకోగలిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, కాంగ్రెస్లో ఆర్థికంగా శక్తివంతమైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలా కాంగ్రెస్ అగ్ర …
Read More »జేసీతో లోకేష్ కమీషన్ల తగాదా..అందుకేనా రాజీనామా డ్రామా..!
టీడీపీ వివాదాస్పద ఎంపీ ఇటీవల రాజీనామా వ్యవహారం నాటకీయంగా సాగిన సంగతి తెల్సిందే. చాగల్లు రిజర్వాయర్కు నీటి కేటాయింపు, అనంతపురం రోడ్ల విస్తరణ విషయాల్లో సొంత పార్టీలోనే తన మాట చెల్లడం లేదన్న ఆగ్రహంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు..ఎంపీగా,ఎమ్మెల్యేగా ఉండి తాను ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని, తన సిఫార్సులు పని చేయడం లేదని,అందుకే రాజీనామా చేస్తున్నానని గత నెల జేసీ ప్రకటించి సంచలనం సృష్టించారు. .అయితే …
Read More »బట్టబయలైన బాబు బోగస్ ఓట్ల బాగోతం…కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లు…!
ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా చంద్రబాబుకు పేరుంది. దశాబ్దాలుగా కుప్పం టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ పాగా వేసినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎదురులేకుండా పోయింది. అయితే బాబు గెలుపు వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.. కుప్పంలో దాదాపు 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షాత్తు …
Read More »ఫస్ట్ లేడీ లోదుస్తులపై కథనాలు..జర్నలిస్ట్ అరెస్ట్…!
ప్రపంచంలో తరచుగా ఆర్థిక మాంద్యానికి గురయ్యే దేశాలలో జింబాబ్వే ముందు వరుసలో ఉంటుంది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలో మరోసారి జింబాబ్వే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని దుస్థితిలో జింబాబ్వే కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ – పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకాను ముగాబే సతీమడి …
Read More »చంద్రబాబు జైల్లో ఉండేందుకే అర్హుడు..మహిళా నేత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో కాదు జైల్లో ఉండేందుకే అర్హుడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పద్మజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గాంధీ జయంతి రోజు లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. ఆమె తన సొంత ఐదారు నివా సాలకు, గెస్ట్ హౌస్లకు మరమ్మతుల పేరుతో వందలకోట్ల …
Read More »రామ్చరణ్ సినిమాకు ` ఐటెం `దొరికిందోచ్..!
పూజా హెగ్గా.. దువ్వాడ జగన్నాథంలో తన అందచందాలతో, బీభత్సమైన ఎక్స్పోజింగ్తో కుర్రకారుకు సెగలు రేపిన ఈ బ్యూటీ ఇప్పుడు రామ్చరణ్ సిన్మాలో ఐటెం సాంగ్లో మెరవనుంది. మెగా హీరో వరుణ్తేజ్తో ముకుంద సిన్మాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగమ్మ. ఆ సిన్మాలో కాస్త సాంప్రదాయంగా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏకంగా స్టార్ హీరో హృతిక్ సరసన మొహంజ్దారో సిన్మాలో ఛాన్స్ రావడంతో బాలీవుడ్కి వెళ్లింది. …
Read More »మున్సిపల్ అధికారుల్లారా ఇకనైనా మారండి..!
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో చినుకురాలితే చిత్తడి అవుతుంది..భారీ వర్షాలు వస్తే భాగ్యనగరం కాస్తా సాగరంగా మారుతుంది.. రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. వర్షాలు, వరదలు రాగానే జీహెచ్ఎంసీ అధికారులు కండితుడుపు చర్యలు చేపడుతున్నా..శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నించడంలో అలసత్వం వహిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో రోడ్లు దారుణంగా ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను అప్రమత్తం చేస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారు. ఒక్కసారి శ్రీనగర్ కాలనీ, …
Read More »కోదాడ, హుజూర్నగర్లను పట్టించుకోని భార్యాభర్తలు..!
ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాలు కోదాడ, హుజూర్నగర్లు ఆర్థికంగా శక్తివంతమైనవి. ఈ రెండు నియోజకవర్గాలు రైస్బౌల్గా నిలుస్తున్నాయి..అంతే కాదు చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు పారిశ్రామిక కేంద్రాలుగా పేరుగాంచాయి.అయితే అభివృద్ధిలో మాత్రం ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడిపోయాయనే చెప్పాలి. కోదాడ, హుజూర్నగర్లలో అంతర్గత రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం వందలాది సిమెంట్ లారీలు రెండు నగరాలలో ప్రధాన రహదారులపై పయనిస్తుండడంతో కాలుష్యం …
Read More »టీటీడీపీలో గందరగోళం..పొత్తులపై మోత్కుపల్లి రివర్స్..రేవంత్ రెడ్డి దారెటు…!
తెలంగాణలో అసలే కొనవూపిరితో ఉన్న టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శల్యసారథ్యం వహిస్తు న్నాడు. రేవంత్ ఒక్కడే కేసీఆర్తో పోరాడుతున్నా కానీ ఆయనకు సొంత పార్టీలోనే మద్దతు ఇచ్చేవారు కరువు అవుతున్నారు..ఇప్పటికే మెజార్టీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ దిగి కారు ఎక్కగా వచ్చే ఎన్నికల కల్లా ఉన్నవాళ్లలో 70 శాతం మంది నాయకులు, క్యాడర్ టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటే రేవంత్ ఒంటెద్దు పోకడలే అని …
Read More »