గత మూడేళ్లుగా అటు మంత్రి పదవుల్లో ఇటు పార్టీ పదవుల్లో తమను పక్కనపెడుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా ఆరుగురు సీనియర్ నేతలు త్వరలో పార్టీకి గుడ్బై చెబుతున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న బొజ్జల, గాలి, గోరంట్ల, గౌతు శివాజీ, కరణం బలరాం, మోదుగుల, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలకు గత మంత్రి వర్గ విస్తరణలో మొండి చేయి చూపించాడు..దీంతో బొజ్జల ఎమ్మల్యే …
Read More »ఏం రాజధాని నిర్మాణం మా వల్ల కాదా..చంద్రబాబును నిలదీసిన ఇంజనీరింగ్ విద్యార్థినికి ఏపీ యువత ఫిదా…!
అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలో అమరావతిలో సింగపూర్ లాంటి రాజధాని కట్టిస్తా అంటూ ఏపీ ప్రజలను నమ్మించి ఓట్లేయించుకున్నాడు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాకా మూడున్నరేళ్లుగా రాజధానిని గ్రాఫిక్స్లో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.మూడున్నరేళ్లుగా స్పెషల్ ఫ్టైట్లలో దేశ, విదేశాలు తిరిగి వచ్చి ఆఖరికి రాజధాని డిజైన్లు కూడా ఓకే చేయలేకపోవడం 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కే చెల్లింది. బాబుగారికి విదేశీ మోజు ఎక్కువ. నేను అవవసరంగా ఏపీలో …
Read More »జనసేన మరో ప్రజారాజ్యం కాబోతుందా…!
ఉమ్మడి ఏపీలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సంచలనం రేపింది. సరిగ్గా 2009 ఎన్నికలకు 9 నెలలకు ముందు చిరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల నుంచి పోలోమంటూ ప్రజారాజ్యంలో చేరారు..వారితో పాటు పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టులు కూడా చేరి పార్టీని ముంచి పోయారు. అయితే ఎన్నికలకు ముందు సీట్లు కేటాయింపు గందరగోళంగా మారింది.చిరు ఛరిష్మాతో అవలీలగా అధికారంలోకి వస్తామని కలలు కన్న …
Read More »ఏపీని మరోసారి ఘోరంగా మోసం చేసిన ప్రధాని మోదీ…!
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి …
Read More »కాపు మంత్రిని బలిపశువును చేయబోతున్న చంద్రబాబు.. పచ్చపత్రికలో కథనం…!
అవసరానికి వాడుకుని తీరా అవసరం తీరాకా విసిరిపారేసే చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతానికి మరో ఏపీ మంత్రి బలి కాబోతున్నాడు..చంద్రబాబు తన కరివేపాకు సిద్దాంతంలో భాగంగా తన చుట్టూ ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఎవరినైనా వదిలించుకోవాలంటే వెంటనే ఆయనకు స్వామిభక్తిని ప్రదర్శించే అను`కుల` పత్రికలు రంగంలోకి దిగుతాయి..మొన్నటి వరకు సచ్ఛీలుడిగా కనిపించిన సదరు వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నట్లు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పార్టీ పరువు తీస్తున్నట్లు, చంద్రబాబుకు తలపోటుగా తయారయ్యాడని, సదరు …
Read More »చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!
తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంచతరించుకుంది. టీటీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితర నేతలు బాబుతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తో …
Read More »చంద్రబాబును అవమానించిన రేవంత్రెడ్డి.. కాంగ్రెస్లోకి జంప్ అవడం ఖాయమేనా..!
తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి త్వరలో పార్టీకి గుడ్బై చెప్పడం ఖాయమేనా…చంద్రబాబును సైతం ధిక్కరించబోతున్నాడా…త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడా…ప్రస్తుతం జరుగుతున్నపరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది..గత కొంత కాలంగా టీడీపీ అధినాయకత్వం కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. పరిటాల శ్రీరామ్ పెండ్లిలో టీడీపీ నాయకులు కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలికారు. మెజార్టీ టీడీపీ నేతలు కేసీఆర్ను ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా కేసీఆర్తో పోరాటానికి టీటీడీపీ నేత రేవంత్ …
Read More »వెల్నెస్ సెంటర్ వెరీ వెల్..సీఎం కేసీఆర్ గురువు బాల్రెడ్డి ప్రశంసలు..!
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ వ్యవస్థను పటిష్టం చేసిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి , అత్యున్నత వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తుంది. అలాగే రాష్ట్రంలోని ఉద్యోగస్తులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ వెల్నెస్ సెంటర్ల పనితీరు అద్భుతంగా ఉండడంతో పెద్ద ఎత్తున వైద్యసేవలు సేవలు రోగులకు అందుతున్నాయి..ఈ వెల్నెస్ సెంటర్ల …
Read More »రేవంత్ డైలాగులు రివర్స్…సింగరేణి ఎన్నికలతో టీడీపీ దుకాణం బంద్..!
కేసీఆర్కు కార్మికులు చుక్కలు చూపించాలి..సింగరేణి ఎన్నికలు టీఆర్ఎస్ పతనానికి నాంది కావాలి…ఇవి టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రయారంలో కొట్టిన డైలాగులు. రేవంత్ డైలాగులు రివర్స్ అయ్యాయి.. కార్మికులు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. సింగరేణి ఎన్నికలు ఆల్రెడీ తెలంగాణలో పతనమైన టీడీపీని శాశ్వతంగా భూస్థాపితం చేసినట్లయింది. సింగరేణి ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సింగరేణి కాలరీస్ పరిధిలో దాదాపు 25 …
Read More »పవన్ ట్వీట్ సాక్షిగా టీడీపీతో జనసేన తెగతెంపులు..బాబు కలవరం..
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, జనసేనల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశాలు దూరమవుతున్నాయి..చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. దీంతో మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలి …
Read More »