అన్న వస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడు..అంటూ ప్రతి అక్కా, చెల్లెమ్మకు, అవ్వాతాతలకు, గ్రామాలకు వెళ్లి చెప్పండి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనం రేకెత్తించింది. జగన్ నవరత్నాల పథకాలపై ఏపీ అంతటా ప్రజల్లో సానుకూలత వ్యక్తం అయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే చంద్రబాబులాగా కాకుండా విశ్వసనీయతకు మారుపేరైనా వైఎస్ వారసుడిగా జగన్ ఆ నవరత్నాల్లాంటి 9 పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాడని ఏపీ …
Read More »సంకినేని అసంబద్ధ ఆరోపణలు..ఎల్లో మీడియా కాకి గోల…!
తెలంగాణ ప్రతిపక్షాల తీరు చూస్తుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఎప్పుడూ బేస్లెస్ ఆరోపణలు తప్ప..ఒక్కటి కూడా నిర్మాణాత్మక విమర్శలు చేసిన పాపానా పోలేదు..కేవలం టీఆర్ఎస్ సర్కార్పై పదే పదే అబద్దాలు వల్లిస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోతున్నాయి.. టీఆర్ఎస్ సర్కార్ చేసే పనుల్లో ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా క్షేత్ర స్థాయిలో అనుకోకుండా అవకతవకలు జరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం …
Read More »బాలయ్య అంటే బాబోయ్ అంటున్నఅసిస్టెంట్లు…. ఆంగ్ల పత్రిక సంచలన కథనం…!
బాలయ్య ఏ ముహార్తాన నిర్మాత బెల్లంకొండపై కాల్పులు జరిపి, అరెస్ట్ అయి ఆ తర్వాత బావ చంద్రబాబును అడ్డం పెట్టుకుని మెంటల్ హాస్పిటల్ నుంచి మెంటల్ సర్టిఫికెట్ తెప్పించుకుని ఆ కేసు నుంచి బయపడ్డాడో అప్పటి నుంచి కాస్త విచిత్రంగా, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.. అసలే బాలయ్యకు చేతివాటం ఎక్కువ..పుర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు అని వీరభద్ర సిన్మాలోని డైలాగ్కు తగట్టుగానే బాలయ్య పుర చేయి , …
Read More »సిరిసిల్ల జిల్లా ఏర్పడడం నాకు సంతోషంగా ఉంది..సీఎం కేసీఆర్ ఉద్వేగం…!
10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా పునర్విభజితమై ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాలలో సమీకృత కలెక్టరేట్లు, ఎస్సీ కార్యాలయాలు, ఇతర అభివృద్ధిపనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆయా జిల్లాలలో మంత్రులు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనగా సీఎం కేసీఆర్ కూడా స్వయంగా సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలలో పర్యటించి పలు భవన నిర్మాణ, అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి తదనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రసగించారు. ఈ రోజు …
Read More »సిరిసిల్లను జిల్లాగా చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు…మంత్రి కేటీఆర్…!
గత ఏడాది సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ప్రకటన చేసినప్పుడు సిరిసిల్ల జిల్లా పేరు లేదు. అయితే సిరిసిల్ల ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ఉద్యమం చేపట్టారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రజాభీష్టం మేరకు తన తండ్రి సీఎం కేసీఆర్ను ఒప్పించి కొత్త జిల్లాను సాధించుకున్నారు..దీంతో 31 జిల్లాల తెలంగాణలో సిరిసిల్ల కూడా చేరింది. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా …
Read More »ఐటీ కంపెనీలు విశాఖకు రావు.. తన అసమర్థతను ఒప్పేసుకున్న లోకేష్…!
ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ మినిష్టర్ కేటీఆర్ రాష్ట్రానికి రోజుకో ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రప్పిస్తుంటే..మరో పక్క్ ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, ఐటీ మినిష్టర్ లోకేష్ మాత్రం రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావంటూ తన అసమర్థతను బహిరంగంగా ఒప్పేసుకుంటున్నాడు..గత సార్వత్రిక ఎన్నికలకు ముందు హైదరాబాద్ను ప్రపంచపటంలో పెట్టా..ఐటీలో నంబర్వన్ చేశా..అసలు ఐటీని పరిచయం చేసిందే నేను..అధికారంలోకి వస్తే నవ్యాంధ్రను ఐటీ స్టేట్గా మార్చేస్తా..విశాఖను ఐటీ కేపిటల్గా …
Read More »కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్..టీఆర్ఎస్లో టీడీపీ మాజీ మంత్రి..!
ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ పోకిరి డైలాగ్ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు వాడుతున్నారు గులాబీ శ్రేణులు. ఎవరు కొడితే చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే కేసీఆర్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు..స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అయింది. మాజీ మంత్రి , ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో …
Read More »బెజవాడలో అరాచకం..పట్టపగలు మహిళా అడ్వకేట్పై రౌడీ షీటర్ల దాడి…!
ఆడవారికి భద్రత చేకూరాలంటే బాబు రావాల్సిందే అని గత ఎన్నికల్లో ఆడవారి చెవులు తూట్లు పడేలా ప్రచారం చేయించాడు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏపీలో మహిళలకు భద్రత చేకూరాలంటే బాబు పోవాల్సిందే అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీలో రోజురోజుకీ ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా రౌడీయిజానికి పెట్టిన పేరైనా రాజధాని నగరం విజయవాడలో ఆడవారికి రక్షణ కరువైంది ఇంటి నుంచి బయటకు …
Read More »బిగ్ బ్రేకింగ్..మంత్రి తలసాని కారును ఢీకొన్న లారీ..స్వల్ఫగాయాలు…!
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు..ఔటర్ రింగ్ రోడ్డు కీసర వద్ద మంత్రి కాన్వాయ్ను వేగంగా వస్తున్న ఓ లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి తలసానికి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ఫగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..ఈ రోజు ఉదయం మేడ్చల్ జిల్లా, షామీర్పేట మండంల, అంతయిపల్లి గ్రామంలో కొత్త కలెక్టర్ భవన నిర్మాణానికి మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. కార్యక్రమం …
Read More »ముస్లిం అయితే మాత్రం మొగుడితో సంసారం చేయకూడదా…. ప్రియమణి సంచలన వ్యాఖ్యలు…!
టాలీవుడ్లో తన భారీ అందాలతో కుర్రకారును మతులు పొగొట్టిన హాట్ బ్యూటీ ప్రియమణి రీసెంట్గా ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఐపీఎల్లో పరిచయమైన ఈవెంట్ మేనేజర్ ముస్తఫారాజ్తో లవ్లో పడి గత మూడేళ్లుగా అతడితో సహజీవనం చేస్తున్న ప్రియమణి ఈ మధ్యనే వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత లైఫ్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా అంటూ మీడియాకు చెబుతోంది ఈ భామ. అయితే ఇంకా వైవాహిక జీవితానికి …
Read More »