కాంట్రవర్సీ రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సిన్మాలకు ముందే కాంట్రవర్సీ క్రియేస్ చేసి , పబ్లిసిటీ పెంచేసుకుంటాడు..తాజాగా తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మాపై కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఏ ముహూర్తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించాడో కానీ ఎక్కడ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటులో అసలు రహస్యాలు ప్రజలకు తెలిసిపోతాయోనని టీడీపీ బ్యాచ్లో కలవరం మొదలైంది. అందుకే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాంగోపాల్ …
Read More »అగ్రిగోల్డ్ స్కామ్లో జగన్ పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు…!
అగ్రిగోల్డ్..తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణం..20 ఏళ్లుగా డైలీ ఫైనాన్స్ పేరుతో రోజుకు 10 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసి చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం తెలుగు ప్రజల్లో నమ్మకం కలిగించిన ఈ అగ్రిగోల్డ్ సంస్థ టర్పోవర్ వేల కోట్లకు చేరుకుంది..ఆ తర్వాత పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, రంగంలో ప్రవేశించిన అగ్రిగోల్డ్ సామ్రాజ్యం ఆ తర్వాత రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ లలో కూడా పాగా వేసింది..అలా తెలుగు …
Read More »వస్త్రాలు పంపడం లంచం కిందకే వస్తుంది..భట్టి విక్రమార్క…!
తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు..అధికార టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడంలో భాగంగా చిన్న చిన్న విషయాలపై కూడా రచ్చ చేస్తూ, పనికిమాలిన విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి..ఇటీవల బతుకమ్మ చీరలను కాల్చివేయడం కాంగ్రెస్కే మైనస్గా మారింది. ఇలా ప్రతిదానికి చిల్లర రాజకీయం చేస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నామని కూడా టీ కాంగ్రెస్ నాయకులు గ్రహించడం లేదు..ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »నా ఓటమికి మీరే కారణం..ఆరుగురు సీఎంలపై తొడగొట్టా..గాలి సంచలన వ్యాఖ్యలు..!
ఎవరైనా నాయకుడు ఎన్నికల్లో ఓడిపోతే కారణాలు ఏముంటాయి.. సదరు నాయకుడిపై ప్రజల్లో విశ్వాసం కలుగక పోవడం, అసమర్థత, అవినీతి ఆరోపణలు..ఇవే ఆ నాయకుడి ఓటమికి కారణం అవుతాయి. కానీ తన ఓటమికి మీరే కారకులు అని కార్యకర్తలపై విరుచుకుపడుతున్నాడు..ఓ టీడీపీ సీనియర్ నాయకుడు..ఇంతకీ ఎవరంటారా..ఆయనే చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు..పార్టీలు మార్చినంత అవలీలగా మాటలు కూడా మార్చడంలో దిట్ట..సమయం, సందర్భం లేకుండా …
Read More »వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో సాహసం..!
సాహసాలతో సహవాసం చేయడం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి అలవాటుగా మారింది.. . గతంలో బయ్యారం ఫారెస్టులో 12 కిలోమీటర్లు నడిచి సంచలనం రేపిన ఆమ్రపాలి ఆ తర్వాత అత్యంత సాహసోపేతంగా పాండవుల గుట్టల్లో జరిగిన రాక్ ఫెస్టివల్లో ఎత్తైన గుట్టలు అవలీలగా ఎక్కి ఔరా అనిపించారు. తాజాగా ఆమ్రపాలి మళ్లీ మరోసారి ట్రెక్కింగ్ చేశారు. ఈ రోజు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ …
Read More »దేశాలు , ఖండాలు మారినా చెక్కు చెదరని రాజన్న ముద్ర..జగన్ కోసం మక్కాలో ప్రార్థనలు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణాధ్యాయం..వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు..ముఖ్యంగా 108, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకాలతో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి సాగునీరు అందించి రైతు బాంధవుడిగా నిలిచారు. వైఎస్ 80 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, …
Read More »పోలవరంపై చేతులెత్తేసిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ…చంద్రబాబులో కలవరం..!
మూలికే నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే నత్త నడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్తో తలపట్టుకున్న చంద్రబాబుకు ప్రధాన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ట్రాన్స్ట్రాయ్ బీభత్సమైన షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక గొడవల్లో చిక్కుకున్నాయి. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేసింది. ట్రాన్స్ ట్రాయ్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన త్రివేణి లాంటి సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పోలవరం పనులు ఆపేశారు. డబ్బులిస్తేనే తాము …
Read More »నోట్ల రద్దు, జీఎస్టీ రాంగ్ డెసిషన్స్.. మోదీ, జైట్లీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు..!
బిజేపీ సీనియర్ నేత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రిపై విమర్శల వర్షం కురిపించారు బిజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా..మోదీ ఈ మూడేళ్లలో తీసుకున్న రెండు అతి పెద్ద నిర్ణయాలైన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు బిజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. దేశంలో జీఎస్టీ అమలు తీరు ఆందోళన కరంగా ఉందని, నోట్ల రద్దు ఆర్థిక విపత్తుగా మారిందని యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ …
Read More »50 సీట్లకు తగ్గిన కేసీఆర్ సర్వే…లెక్క తప్పిన చిన్నారెడ్డి..!
2019 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 110 సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే..అప్పుడు వరుసగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపులో టీఆర్ఎస్కు 110 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్వీ సమావేశంలో మరోసారి 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 80 సీట్లు వస్తాయని, ఇంకాస్త కష్టపడితే మిగిలిన …
Read More »జిల్లాల విభజనతో అన్యాయం..రేవంత్ రెడ్డి ఫైర్..!
గత ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11 న టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరింది. అయితే జిల్లాల పునర్విభజనను టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు..రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాలను వేరే జిల్లాలో కలిపింది..ఆ కోపం ఆయనకు ఇంకా చల్లారనట్లుంది.. కొత్త …
Read More »