Home / sivakumar (page 95)

sivakumar

నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !

దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …

Read More »

కోహ్లి నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.. అందరిని తక్కువ అంచనా వేయకూడదు..!

ఆదివారం చేపాక్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ముందుగా టాస్ గెలిచి పోల్లార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ఇయ్యర్, పంత్, జాదవ్ పరిస్తుతులను చక్కదిద్ది జట్టు స్కోర్ ను 287కి తీసుకెళ్ళారు. అయితే చేసింగ్ కి దిగిన …

Read More »

వ్యక్తిగా మొదలై.. శక్తిగా మారి వ్యవస్థను రూపొందించిన జగన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మొదలై కాంగ్రెస్ పార్టీని ఎదురించినందుకు అనేక అక్రమ కేసులూ, నిర్బంధాలు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కుని గత పదేళ్ళుగా పోరాడి ఒకశక్తిగా ఎదిగారు. ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ ఘటనపై తాజాగా అసెంబ్లీలొ మరోసారి మంత్రి కొడాలి విమర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ నిన్న చంద్రబాబు అసెంబ్లీలో అంటాడు.. ఈనాడు పేపర్‌ 1978లో పెట్టారు.. 1983లో మేము టీడీపీని స్థాపించామని. …

Read More »

యజమాని కోసం ఇప్పటికీ పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణపై విరుచుకుపడ్డాడు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు తనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుతో కుమ్మక్కయ్యి ఎన్నో వ్యవహారాలు నడిపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని …

Read More »

కేఏ పాల్ ఫిర్యాదు.. పోలీసుల ముందుకు వర్మ !

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు హాజరవుతున్నాడు. ఈమేరకు పోలీసు వారు వర్మకు నోటిసులు ఇవ్వడం జరిగింది. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై  కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో భాగంగా తమ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టారని కేఏ పాల్ భార్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. …

Read More »

కేంద్ర మాజీమంత్రి దంపతులు కన్నుమూత..!

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్‌ స్వామి  కొన్ని రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు. 1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు …

Read More »

జగన్ విషయంలో భయపడిన ఎల్లో మీడియా.. కనీసం కిమ్మనడం లేదు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు చేసినట్టుగా ఆయన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన చంద్రబాబు అనుకూల మీడియా, మేధావి వర్గం అందరూ ఇపుడు గ‌ప్‌చుప్ అయిపోయారు. ఎవరు ఏం మాట్లాడితే ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తే ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌స్తాయోన‌ని వారంతా భయపడుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఏ విష‌యంలో లేనివిధంగా ఇప్పుడు వారంతా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టేందుకు …

Read More »

జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీ మారతారా.. ?

రాపాక వరప్రసాద్ జనసేనకు ఉన్న ఒకే ఒక ఎమ్మేల్యే. ఈ మద్య రాపాక పార్టీ మారతారంటు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వార్తల పై జనసేన ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచన లేదని ,అదంతా గిట్టని వారు చేసే ప్రచారమని ఆయన కొట్టిపారేసారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అభినందిస్తానని, …

Read More »

సీఎం జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఏం జరగనుంది.?

అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ పై ప్ర‌తిప‌క్ష నేత తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నియ‌మం కింద అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో హ‌క్కు ల నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఇదో సంచ‌ల‌న విష‌యం. అయితే ఈప‌రిణామం చంద్రబాబుకు తనకు కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు.. అయితే ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే …

Read More »

దిశ చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి !

ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం తర్వాత కూడా అత్యాచారాలు ఆగలేదని, ఇది సిగ్గుచేటు అని యనమల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి  యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవా..? అని యనమల ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనల గురించి ఆయన మాట్లాడారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat