Home / sivakumar (page 93)

sivakumar

ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!

మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి  మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …

Read More »

ప్రమోషన్స్ లో జోరు..తేడా వస్తే జీరోనే !

సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ప్రతీరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ లాంటి వ్యక్తులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా ఏది మిస్ అవ్వకుండా ఉంటున్నారు. తేజ్ …

Read More »

ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ ప్లేయర్స్ హవా !

2019 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఐసీసీ తాజాగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్లేయర్స్ లిస్టును విడుదల చేసింది. ఇందులో భాగంగా ఐసీసీ ఉమెన్స్ టీమ్ అఫ్ ది ఇయర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో భారత జట్టు ప్లేయర్స్ ఏకంగా నలుగురు ఉండడం విశేషం. ఇక జట్టు విషయానికి వస్తే..! *మెగ్ లన్నింగ్ (C) (ఆస్ట్రేలియా) *అల్య్స్సా హెయిలీ (ఆస్ట్రేలియా) *స్మ్రితి మందాన (ఇండియా) *తంసిన్ బెయుమౌంట్ …

Read More »

చంద్రబాబు చీకటి ఒప్పందం… వెలుగులోకి వచ్చిన బినామీ !

తాజాగా చంద్రబాబునాయుడు బినామీ వంకాయలపాటి ఉమేష్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రు స్టార్ పేరుతో ఎయిర్లైన్స్ బిజినెస్ లో చంద్రబాబు కుటుంబం మొత్తం ఉన్నారు. అయితే చంద్రబాబు మరియు అతడి బినామీ మోసాలు ఏంటో మీరే చూడండి. *టర్బో జెట్ ఏవియేషన్ పేరుతో గతం లో ఓర్వకల్,నెల్లూరు జిల్లా, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి నిధుల పేరుతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు. *తాజాగా ట్రూ స్టార్ ఎయిర్ వేస్ లో బ్రిటన్ …

Read More »

ధర్మాన భావోద్వేగం..చంద్రబాబూ మా జిల్లాకు ఏం చేసావ్ ?

ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 …

Read More »

ఇంత ఆరాటం ఎందుకు చిట్టీ.. ఇకనైనా బడాయి మాటలు మానుకో !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. లోకేష్ ఎలాంటి మాటలు మాట్లాడిన  చివరికి ఏదోక రూపంలో అడ్డంగా దొరికిపోతాడు. అంతేకాకుండా పార్టీ పరువు మొత్తం పోయేలా చేస్తాడు. అతడికి అంత పెద్ద హోదా ఉందో లేదో అనేది ఆలోచించకుండా చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “చరిత్ర సృష్టించేందుకే …

Read More »

పౌరసత్వ సవరణ పై ఈశాన్య రాష్ట్రాల నిరసన సెగలు ….. అణచివేస్తున్న కేంద్రం!

పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో  ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో  హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలని సూచనలు చేసింది. మతాల ముసుగులో విద్వేషాలు సృష్టించే మూకలు పలు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యలకు వెనుకాడవద్దని రాష్ట్రాలకు కేంద్ర …

Read More »

లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు..!

దేశంలో ప్రస్తుతం 130 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య లేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించే స్థానాలు సంఖ్యను 543 కాగా వాటిని 1000కు పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అబిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 55 …

Read More »

వెంకీ మామ పై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం వెంకీ మామ. ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్లుగా పాయల్, రాశీ ఖన్నా నటించారు. ఈ చిత్రానికి గాను రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి హిట్ టాక్ కూడా అందుకుంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. వెంకీ మామ …

Read More »

జగన్ మరో అల్లూరి సీతారామరాజు అవతారం…!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ బిల్‌ 2019 పై ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకే ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజనకు ముందు గానీ తర్వాత గానీ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన  సీఎం వైయస్‌ జగన్‌ చేశారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat