ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగడం లేదు. ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే నెట్ ఆన్ చెయ్యాల్సిందే. తెలియని చోటకు వెళ్ళాలంటే మ్యాప్ వాడాలి అది ఆన్ అవ్వాలంటే నెట్ ఉండాల్సిందే. అలాంటి బాగా పేరున్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇది ఎక్కడా, ఎందుకు అనే విషయానికి వస్తే సాక్షాత్ దేశ రాజధానిలోనే. ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు రాజధానిలో కొన్ని చోట్ల ఎయిర్టెల్ సంబంధించి …
Read More »అమరావతి విషయంలో బాబు కంటే ఆయనే తెగ ఫీల్ అవుతున్నాడు !
సీఎం జగన్ తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులుగా విభజించాలి అనే నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం అని, ఈ మేరకు పార్టీలను పక్కన పెట్టి ఆయన నిర్ణయాలను ప్రత్యర్ధులు సైతం స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేకంగా ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే అని చెప్పాలి. మరోపక్క బాబుని పక్కన పెడితే ఆయనకన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నారట ఒక పెద్ద …
Read More »చరిత్రలో ఇదే మొదటిసారి..ఇద్దరూ గోల్డెన్ డక్ !
విశాఖపట్నం వేదికగా బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఇక మిడిల్ లో వచ్చిన పంత్, ఇయ్యర్ అయితే వెస్టిండీస్ …
Read More »బినామీల బాధ భరించలేకపోతున్న చంద్రబాబు..!
మూడు రాజధానుల ఏర్పాటు పై సీఎం జగాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రజలందరూ ఆమోడిస్తున్నారని, కానీ ఈ ప్రతిపాదన చంద్రబాబుకు మింగుడు పడడంలేదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అమరావతిలో తన బినామీలు అక్రమంగా కొన్న భూముల ధరలు పడిపోతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు బాధపడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు తానా అంటే పవన్ …
Read More »ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా యూనివర్సిటీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.. జగన్ మార్క్ !
తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యకలాపాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనే అంశం పై చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ …
Read More »ముఖ్యమంత్రి జగన్ పరిపాలకు జేజేలు కొడుతున్న ప్రత్యర్ధులు..!
గత ఐదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి స్థితిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలని నమ్మించారు. కాని అసలు విషయం ఏమిటీ అనే విషయానికి వస్తే ప్రభుత్వంలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రజలకు ఉపయోగించకుండా సొంత మనుషులకు, కుటుంబానికే పనులు చేసుకున్నారు. దాంతో ప్రజలు విసిగిపోయి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి …
Read More »కేంద్ర కమిటీనే పక్కకి నెట్టేసావ్..మీ కులస్థుల కోసమేనా ఇదంతా ?
రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీలో ఇండియాలో పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారు ఇచ్చిన నివేదిక గనుక ఒకసారి చూసుకుంటే..! 1.ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. 2.రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి. 3.అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. 4.విజయవాడ– గుంటూరు, విశాఖపట్టణం కేంద్రంగా ఉత్తరాంధ్ర, …
Read More »చరిత్ర సృష్టించిన రోహిత్..వేరెవ్వరికీ సాధ్యం కాదనే చెప్పాలి.. !
విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇక అసలు విషయానికి ఈ మ్యాచ్ ద్వారా …
Read More »పూర్తయిన మహేష్ షూటింగ్…కౌంట్ డౌన్ మొదలు..?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »మళ్ళీ మొదలెట్టిన ముద్దుగుమ్మ..తనకు తానే పోటీయట !
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »