Home / sivakumar (page 88)

sivakumar

తండ్రి ఆశయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ ..!

ఆశయం ఉన్నతమైంది అయితే ఎన్ని కష్టాలచ్చిన, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న దాన్ని సాధించితీరాలి. ఎవరు సహాయం చేయట్లేదని, అందరు విమర్శిస్తున్నారని ప్రయాణాన్ని ఆపితే మొదలుపెట్టిన ప్రయాణానికి అర్థం ఉండదు. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 11 2011 లో వైఎస్ఆర్ పార్టీతో రాజకీయాలలో ఒక పార్టీ ని స్థాపించి ముందడుగు వేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనకు తోడుంటుందని నమ్మిన కాంగ్రెస్ …

Read More »

జననేత జగన్‌కు జయహో…ఆయన పుట్టినరోజు సందర్భంగా దరువు ప్రత్యేక కథనం..!

ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది ఆయన మొట్టమొదటి పుట్టినరోజు కావడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్ తండ్రి మరణంతో ఒంటరి వాడైన వైనం అందరికీ తెలిసినదే. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి 2009లోవైఎస్ఆర్సిపి పార్టీని ప్రారంభించి 2014లో ఎన్నికలలో పోటీ చేసి …

Read More »

పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడుతున్నాడు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు !

ఆంద్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. అమరావతి లో రైతులు రాజధానిని తరలించవద్దంటు ధర్నాలు చేస్తుంటే, వారికి ప్రతిపక్ష నాయకులు మద్దతిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక మాట్లాడిన నాయకులకు అధికార వైసీపి పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జగన్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే, పవన్ వాఖ్యలను వైసీపి ఎమ్మేల్యే రోజా తీవ్రంగా ఖండించారు. పవన్ ఎప్పుడు చంద్రబాబు …

Read More »

కర్నూలులో చంద్రబాబు, పవన్ శవయాత్రలు…!

కర్నూలులో జుడిషియల్ హైకోర్టు ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ శవయాత్రను నిర్వహిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, రాయలసీ యువజన సంఘనాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో టిడిపి కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానంటూ హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి పవన్ కళ్యాణ్ సైతం మద్దతు  తెలియజేశారు. …

Read More »

ఇప్పుడు ఏమంటావ్ పవన్ కళ్యాణ్..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, తన బంధువులకు, తన పార్టీ కార్యకర్తలకు అమరావతి భూములు ముట్టజెప్పి అవినీతికి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడు ప్రాంతాలను రాజధానులుగా నిర్ణయించి సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటూ, రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కు అవగాహనలేదని ప్రజలంతా 3 రాజధానులను  స్వాగతిస్తున్నారన్న …

Read More »

మంచు విష్ణు స్కూల్స్ పై జీఎస్టీ అధికారుల దాడులు..!

ప్రముఖ హీరో మోహాన్‌బాబు కుమారుడు మంచు విష్ణు స్కూల్స్‌, ఆఫీసులపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్‌  కట్టకుండా స్కూల్స్‌ నడుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు స్ప్రింగ్‌బోర్డ్‌ అకాడమితో పాటు చిరాక్‌ స్కూల్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ చాలా రోజుల నుండి విద్యాసంస్థలు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.     జీఎస్టీ రాకముందు, వచ్చిన తర్వాత …

Read More »

సోషల్ మీడియాలో ఊపేస్తున్న వార్త..కుటుంబాన్ని కాదని మహేష్ దగ్గరికి చిరు !

సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తుంది. అదేమిటంటే మహేష్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ వస్తున్నాడు అనే …

Read More »

మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని …

Read More »

టెన్త్ పాస్ అయ్యారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే !

టెన్త్ పాస్ అయ్యి పెద్ద చదువు చదవలేని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారికి డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓ సంబంధించి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయిన తరువాత ఐటీఐలో సంబధిత ట్రేడ్ వారు మరియు 18-25 సంవత్సరాలు వారు దీనికి అర్హులు. డిసెంబర్ 23నుండి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా …

Read More »

జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. జన నేత జన్మదినోత్సవ వేడుకలను వైసీపీ శ్రేణులు ఊరూరా, వాడవాడలా అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు జననేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని  మంత్రులు, అధికారులు ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.  శ్రీ వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా  కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు. బాలినేని, ఆదిమూలపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat