ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీది ఎనలేని అభిమానం అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. కాని చంద్రబాబు దయవల్ల ఆ అభిమానం తగ్గుమొకం పడుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక టీడీపీ ఉనికి అక్కడ లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ముఖ్య నగరం ఏదీ అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానినే రాజధానిగా పెట్టాలని నిర్ణయం …
Read More »రెండు నివేదికల పై చర్చించాకే తుది నిర్ణయం.. కన్నబాబు!
కాబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు రాజధానుల విషయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.జీఎన్ రావు కమిటీ నివేదిక పై కేబినెట్ సమావేశంలో చర్చించామని బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. రెండు నివేదికల పై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ తరువాత అన్ని విషయాలను మంత్రివర్గం కూలంకుశంగా చర్చిస్తుందని కన్నబాబు అన్నారు.
Read More »చీపురుకట్ట స్టెప్ తో బాలయ్య అదుర్స్.. రూలరా..? క్లీనరా..?
నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది అస్సలు కలిసిరావడంలేదని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత నిర్మాణంలో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు విడుదలయ్యాయి. కాని సినిమా పరంగా ఫ్లాప్ అయ్యాయి. డబ్బులు పోయిన పర్లేదుగాని, సినిమా పోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరోపక్క జై సింహా కూడా అదే పరిస్థితి. అయితే ఈ ఏడాది పెరి చెప్పి కనీసం ఇప్పుడైనా రూలర్ రూపంలో సినిమా హిట్ అవుతుందా అని అనుకుంటే ఇది …
Read More »ఆ హిందువే పాకిస్తాన్ ను గెలిపించాడు..అక్తర్ సంచలన వ్యాఖ్యలు !
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా విషయంలో రావల్పిండి ఎక్ష్ప్రెస్స్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కనేరియా జట్టులో ఉన్నప్పుడు కొందరు పాక్ క్రికెటర్లు దగ్గర మాటలు పడేవాడని, వాళ్ళు అతడితో కలిసి భోజనం కూడా చేసావారు కాదని అఖ్తర్ అన్నాడు. కనేరియా పాకిస్తాన్ జట్టు తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీసాడు. అయితే అఖ్తర్ తాజాగా ‘గేమ్ ఆన్ హాయ్’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ కనేరియా …
Read More »ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో టీడీపీపై ధ్వజమెత్తిన వేణుంబాక !
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. దాంతో ఫైర్ అయిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »ఆన్ లైన్ లో ఇసుక మాఫియా..నిమిషాల్లోనే బుకింగ్ !
ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని మొదలుపెట్టింది.. అయితే కొందరు దాన్ని కూడా అక్రమ దందాగా మార్చేసారు. ఐటీ తెలివితేటలతో కొందరు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసినట్లు ఇసుకను కూడా బ్లాక్ చేస్తున్నారు. దాంతో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల ఒక్కో బుకింగ్ కు రూ.2 వేలు కమీషన్గా ఇస్తున్నారు వ్యాపారులు. నిమిషాల్లోనే వేలకు వేలు డబ్బులు రావడంతో బుకింగ్ లు చేసే …
Read More »పాక్ నుండి ఉగ్రవాదులే కాదు మిడతలు కూడా చొరబడుతున్నాయి..!
కొద్దిరోజులుగా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీనంతటికి కారణం వాతావరణం, తూఫాన్ కాదు. కేవలం మిడతల వల్లే ఇంత నష్టం వాటిల్లింది. అయితే ఇక ఈ మిడతలు ఎక్కడనుండి వచ్చాయి అనేది చూసుకుంటే అవి పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరపడ్డాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అరికట్టడానికి కుదరకపోవడంతో రంగంలోకి దిగిన కేంద్రం 9ప్రత్యేక బృందాలను పంపించింది. వారు వాటిని అరికట్టడానికి …
Read More »డిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు జగన్ పాలనను అనుసరించాలంటున్న జస్టిస్ వి.ఈశ్వరయ్య !
ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం నెలకొల్పేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక పథకాలు అమలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ఐతే ఈ విషయాన్ని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్ధావించడం జరిగింది. బీసీనేతలు రాష్ట్రాలను ఏలినప్పటికీ తగిన స్ధాయిలో బీసీ లకు న్యాయం జరగలేదని, ఏపీలో వైఎస్సార్ …
Read More »రాజధాని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై లోకేష్ కొత్త కోణం..!
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టిడిపి నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. రైతులకు కులం ఆపాదిస్తారా? రైతులు ఇన్ సైడ్ …
Read More »రాజధాని విషయంలో చంద్రబాబు యూటర్న్..?
తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము …
Read More »