లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. చిత్రంలో ఈమె పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాకుండా ఆమెకు పాత్ర తగ్గట్టు ఎంతో బాధ్యతగా దర్శకుడు సీన్స్ తీయడం జరిగింది. ప్రత్యేకించి విజయశాంతి కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్పెషల్ ఆడియో, వీడియో చూపనున్నారు.ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కలిసి 16 సినిమాల్లో నటించారు. వారిద్దరూ …
Read More »ఈ ఏడాది హ్యాట్రిక్ రికార్డులు సొంతం చేసుకున్న హిట్ మాన్..!
హిట్ మాన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ నెమ్మదిగా ప్రారంబిస్తే చివర్లో రెచ్చిపోతడనే విషయం అందరికి తెలిసిందే. రోహిత్ ఇంటర్నేషనల్ అరంగ్రేట్ర మ్యాచ్ లో నెమ్మదిగా ప్రారంభించి ఇప్పుడు మూడు ఫార్మాట్లో నేనున్నానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టుకు వెన్నుముక్కగా తయారయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ వేరెవ్వరు సాధించని మరో మూడు రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. ఇంకా ఆ రికార్డులు …
Read More »రష్మిక, నితిన్ సర్ ప్రైజ్ కు స్పందించిన బాలీవుడ్ స్టార్..!
హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రానికి గాను వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ కలిసి హృతిక్ వార్ సినిమాలోని పాటకు చిన్న స్టెప్ వేసి అది హృతిక్ కి అంకితం ఇచ్చారు. ఆ వీడియోను చూసిన హృతిక్ నితిన్, రష్మికలకు థాంక్స్ చెప్పడమే కాకుండా. మీరు నటిస్తున్న బీష్మ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆ వీడియో …
Read More »మాతో డాన్స్ చెయ్యాలనుకుంటున్నారా…అయితే 5:30కి అక్కడికి వచ్చేయండి !
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బ్యూటిఫుల్ టీమ్ మొత్తం మియాపూర్ లోని జీఎస్ఎం మాల్ కి వస్తున్నారు. మాతో …
Read More »ముంబై మాఫియాపై కన్నేసిన ఆర్జీవి..ఈసారి టార్గెట్ ఎవరో తెలుసా ?
టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ముంబై అండర్ వరల్డ్ ఆదారంగా వెబ్ సిరీస్ తీస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో ముఖ్యంగా మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పైనే ఫోకస్ చేసాడు. అంతకముందు వర్మ ముంబై లో మాఫియా ఎలా నడుస్తుంది అనేదానిపై చాలా సినిమాలు తీసాడు. ఇక ఆర్జీవీ అయితే నేను రెండు దశాబ్దాలుగా చాలా విషయాలు తెలుసుకున్నానని. …
Read More »2019…మెగా హీరోలకు బాగా కలిసొచ్చే !
ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజను మెగా హీరోలు చక్రం తిప్పుతున్నారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా వీరి ప్రభావం కూడా బాగానే చూపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వచ్చిన చిత్రం విన విదేయ రామ. ఈ ఏడాది ఈ సినిమా నిరాశే మిగిల్చినా ఆ …
Read More »చంద్రబాబు అరిస్తే బెదిరిపోవడానికి అక్కడ ఉండేది చినబాబు కాదు…జగన్ !
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలకు ఆశ చూపెట్టి మొత్తానికి గెలిచారు. గెలిచిన తరువాత తనని నమ్మిని ప్రతీఒక్కరిని నట్టేట ముంచేశారు చంద్రబాబు. రైతులు విషయానికి వస్తే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయిన చంద్రబాబు మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఇదేమి న్యాయం అని అడిగిన అందరిని పోలిసులతోనే కొట్టించేవారు. మరోపక్క భారీ కుంభకోణం అమరావతి విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ …
Read More »చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా..? అమరావతికి మార్కెటింగ్ మేనేజరా..?
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెల్లల్లోనే రాజధానిగా అమరావతిని పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అంతకుముందే ఎదో అందరికి ఒకేసారి కల వచ్చినట్టుగా టీడీపీ నేతలు, చంద్రబాబు కులస్తులు అక్కడి రైతుల దగ్గర భూములు దౌర్జన్యంగా తీసుకున్నారు. అనంతరం అమరావతికి సంబంధించి అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పి వేలకోట్లు కర్చుపెట్టి పెట్టుబడుల పేరుచెప్పుకొని విదేశీ ప్రయాణాలు చేసారు. కాని ఇంతకు అసలు విషయం ఏమిటంటే …
Read More »శివరామకృష్ణన్ కమిటీ గొప్పదా లేక నారాయణ కమిటీ గొప్పదా?
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతి పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏపీలో మూడు నెలలు తిరిగి 50 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు దీనిని కాదని …
Read More »ముదురు హీరోకి ఏం ముచ్చటేసిందో ఇలియానా కోసమే తపన పడుతున్నాడట..!
ఇలియానా..టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది అనే సమయంలో ఇక్కడ కాదనుకొని బాలీవుడ్ కి చెక్కేసింది. కాని ఇప్పుడు ఆమె పరిస్థితి ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు ఉంది. టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్, రవి తేజ, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. పోకిరి సినిమాతో తన ఫేట్ మొత్తం మారిపోయింది. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో ఎదో అలా …
Read More »