మహేష్ ఫ్లైట్ ఎక్కితే అందరు వరల్డ్ టూర్ అనుకున్నారు. కాని వారు వెళ్ళింది మాత్రం డివోషనల్ టూర్ కి. కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్లి అక్కడ షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కానుంది. మరోపక్క సోమవారం సాయంత్రం ఈ చిత్రం సంబంధించి చివరి సాంగ్ విడుదల కానుంది. జనవరి …
Read More »శిష్యుడు కోసం తెగ ఆరాట పడుతున్న వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన శిష్యుడు కోసం వర్మ ప్రొమోషన్స్ భారీగా చేస్తున్నాడు. ఈమేరకు ట్విట్టర్ ని ఆయుధంగా చేసుకున్నాడు. తాజాగా ట్విట్టర్ వేదికగా …
Read More »మీ ఓటు ఎవరికి..వచ్చే ఏడాది ప్లే ఆఫ్స్ కి చేరుకునే ఐపీఎల్ జట్లు..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఆక్షన్ అయిపోవడంతో ఇక అందరికల్లు వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ జట్లపైనే ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఇంకే ఈవెంట్ కు ఉండదనే చెప్పాలి. ఈ ఈవెంట్ వచ్చిన తరువాతే అన్ని దేశాల వారు వారి వారి లీగ్స్ పెట్టడం జరిగింది. ఐపీఎల్ మొత్తం జట్లు వివరాల్లోకి వస్తే..! 1.సన్ రైజర్స్ హైదరాబాద్ …
Read More »వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, …
Read More »షాకింగ్ న్యూస్..మందు తాగితే వాహనం కదిలే సమస్యే లేదు !
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ఎక్కువ శాతం మందు అనే చెప్పాలి. ఎందుకంటే మందు తాగి డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించడానికి ఆర్మీ కెప్టెన్ ఒకరు కొత్త ప్రయోగం చేసారు. అదేమిటంటే మద్యం సేవించినవారు వాహనం ఎక్కితే అది స్టార్ అవ్వదు. సీట్ …
Read More »నాలుగేళ్ల డిగ్రీకి గ్రీన్ సిగ్నల్..వచ్చే ఏడాది నుండే !
ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …
Read More »ఏకంగా ఉపరాష్ట్రపతే ముందుకు వచ్చారంటే..దీనివెనకున్న స్కామ్ ?
రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడ రాజకియాలపైనే ఉంటాయి. ఇంకా చెపాలంటే చంద్రబాబు కోసం తనని ఆదరించిన బీజేపీనే కిందకి నొక్కాలని చూసారు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెంటనే ఇక్కడికి వచ్చేసారు. అంతలా రావడం వెనుక …
Read More »బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !
శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన …
Read More »ఇది ఐటమ్ సాంగ్ కాదు…పార్టీ సాంగ్ అంటున్న మహేష్ !
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించాబోతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పిక్స్, సాంగ్స్ తో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న …
Read More »సీఎం రాకతో హోరెత్తిన విశాఖ..జనసంద్రంగా మారిన వైనం !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుండి విశాఖపట్నం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ రాజధాని ప్రతిపాదన అని కూడా చెప్పొచు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఏకంగా రూ.1285.32 కోట్ల పెట్టి అభివృద్ధి కొరకై శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం దగ్గరనుండి జగన్ రోడ్ మార్గంలో కైలాసగిరి వరకు ర్యాలీగా వెళ్లి రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ …
Read More »