Home / sivakumar (page 78)

sivakumar

 2020లో క్రికెట్ అభిమానులకు పండగే పండగ..!

కొత్త సంవత్సరంలో క్రికెట్ అభిమానులకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో ఐసీసీ మూడు ప్రపంచకప్ లను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే మొదట సౌతాఫ్రికా వేదికగా  అండర్-19 ప్రపంచకప్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ జట్టు ని ఎంపిక చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 17న ప్రారంభం కానుంది. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ జరగనుంది. …

Read More »

చంద్రబాబు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు…?

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి …

Read More »

హీరో రాజశేఖర్ పై కన్నెర్ర చేసిన మెగాస్టార్…!

ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి కన్నెర్ర చేసారు. మెగాస్టార్ నే కాకుండా మోహన్ బాబు కూడా కోప్పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే హీరో రాజశేఖర్ తన కారు ప్రమాదానికి కారణం ‘మా’ అసోసియేషనే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చురంజీవి మాట్లాడుతూ ఇక్కడ జరిగే మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పండి అని అన్నారు. చిన్న …

Read More »

మొత్తానికి పట్టాలెక్కిన మెగాస్టార్- కొరటాల సినిమా..!

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ కలయికలో ఇది మొదటి సినిమా, ఈ రోజు దాని షూటింగ్ ప్రారంభిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కావలి  కాని కొన్ని కారణాలు వాళ్ళ రెండు నెలల సమయం పట్టింది. కోకాపేటలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో దర్శకుడు కొరటాలా షూటింగ్ ప్రారంభిస్తున్నారు. చిరంజీవి గౌరవప్రదమైన అవతారంలో కనిపిస్తారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. చిరుకి హీరోయిన్ గా త్రిష …

Read More »

బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల డేట్..వైరల్ అవుతున్న ఫోటో !

బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల ప్రేమలో పడిందా అనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ఎవరితో అనే విషయానికి వస్తే అతడు తమిళ నటుడు విష్ణు విశాల్‌. అతడితో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అనుమానం పక్కనపెడితే తాజాగా న్యూఇయర్ సందర్భంగా విష్ణు తనని ముద్దాడుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఎఫైర్ మరింత బలం చేకూర్చింది. మరి వీరి …

Read More »

నువ్వు సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు..ఇక్కడ మాత్రం  రబ్బర్ సింగ్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా …

Read More »

ముచ్చటగా మూడో ఛాన్స్..బన్నీ బలి కానున్నాడా..!

ఏఆర్ మురగదాస్ దర్శకత్వం ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మురుగుదాస్ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టాడు. అదేమిటంటే ఆయన తీసే సినిమాల్లో ఆయన దృష్టి మొత్తం తమిళ్ పైనే పెడుతున్నారు తప్పా తెలుగు వారిని ఇంప్రెస్స్ చేయలేకపోతున్న అని అన్నారు. ఆయన తెలుగులో చరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ మూవీ తీయడం జరిగింది. కాని …

Read More »

ఏపీ సీఎం జగన్‌కు తిరుమల అర్చకుల ఆశీర్వచనాలు…!

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా టీటీడీ అర్చకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి శ్రీ‌వారి ప్ర‌సాదం అంద‌జేసి వేద ఆశీర్వ‌చ‌నం ఇచ్చారు. అంతేకాకుండా వారు జగన్ కి ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. వీరితోపాటు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ‌శాఖ మంత్రి శ్రీ‌ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌ జగన్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

రైతులకు పండుగ…రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం !

జనవరి వచ్చేసింది..ఇక రైతుల జీవితాల్లో సంక్రాంతికి ముందే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే రైతుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అలాంటిది. అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా …

Read More »

పట్టాలు తప్పిన రైలు…13మంది మృతి !

కెనడాలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో 13మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తెల్లవారు జామున ఆరున్నర గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం  మనీటోబా ప్రావిన్సులోని పోర్టిగాలా ప్రాంతంలో జరిగింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాసం ఉందని మరియు ఘటనపై కెనడా రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తుంది. కెనడాలో ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద ప్రమాదం అని చెప్పాలి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat