టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు …
Read More »సమంత అంతా ఆలోచించే సినిమా ఒప్పుకున్నావా..?
96..ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా ఇందులో లవ్ స్టొరీ అయితే అందరిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఇది సినీ చరిత్రలోనే బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ తీయనున్నారు. ఇందులో భాగంగా సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. దీనికి జాను అని టైటిల్ పెట్టారు. తాజాగా గురువారం …
Read More »శర్వానంద్ దెబ్బకు ప్రభాస్ దిగొచ్చాడట..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రం అంతగా ఆడనప్పటికీ కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. అయితే ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న సమయంలోనే ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా తీస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే. దీనికి జాన్ అని టైటిల్ కూడా అనుకున్నారని ఈ మేరకు దానికి సంబంధించి ఎలాంటి విషయం రిలీజ్ …
Read More »జయము జయము చంద్రన్న భజనతో మొదలై..చివరికి జోలె పట్టుకునే వరకు వెళ్ళిందా !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ పాలన గురించి మాట్లాడుకుంటే ఒక స్టొరీనే రాయొచ్చని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికి ఎలాగో గెలిచి చివరికి గెలిచాక అందరి ఆసలు నిరాశకు గురిచేసారు. బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అటు రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరిని మోసం చేసారు. ఇదేమిటని అడిగితే పోలీసులతో కొట్టించేవారు. చంద్రబాబు అండతో నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం …
Read More »చంద్రబాబూ జోలె చాపడం ఏంటీ.. సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇలా రోజోకో ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నాయకులూ. తాజాగా చంద్రబాబు …
Read More »జగన్ భరోసా…ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి !
చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ అధికారికంగా …
Read More »రజనీ ‘దర్బార్’ తో నరసింహా రేంజ్ హిట్ కొట్టాడా..?
చిత్రం: దర్బార్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి దర్శకుడు: మురుగదాస్ సంగీతం: అనిరుద్ నిర్మాత: ఎన్వీ ప్రసాద్ విడుదల తేదీ: జనవరి 9 దర్బార్ 27 సంవత్సరాల తరువాత పోలీస్ గా కనిపించారు రజినీకాంత్. దీనికిగాను మురుగుదాస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కధ : ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబై కి …
Read More »రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులున్నాయా?
రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులు ఉన్నాయా.. వాటిని గుర్తించటంలో నిఘా సంస్థలు విఫలం అయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది.. తాజాగా జరిగిన జాతీయ రహదారిపై రాస్తారోకో ముందుగా నిఘా వర్గాల సమాచారం సేకరించటంలో విఫలం అయ్యాయనే వాదనలు వాస్తవమేననిపిస్తోంది. అంతమంది పోలీసులు ఉన్న ప్రాంతంలోనే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్పై దాడి జరగటంలో అక్కడ విధులలో ఉన్న పోలీసుల వైఫల్యమా లేక గమ్యస్థానం చేరాల్సిందే …
Read More »సీఎం జగన్ ఆర్థిక క్రమశిక్షణతో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు !
పెట్టుబడిదారులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐ.టీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఏకైక పాలసీగాని తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా ఢిఫెన్స్ రంగంపై …
Read More »చంద్రబాబు అసాంఘిక శక్తి, హింసావాది..హోంమంత్రి !
చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించాడు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్ రాజధాని ఇక్కడే …
Read More »