అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. మాజీమంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేశామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసిందని మేరీ ప్రశాంతి …
Read More »ఫ్యాన్స్ తట్టుకోగలరా..ముద్దుగుమ్మలు మత్తెకిస్తారట !
జనవరి 25,26 తేదీల్లో ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. యావత్ టాలీవుడ్ ఒకే వేదికపై కనిపించనుంది. అదే జీ సినీ తెలుగు అవార్డ్స్ లో. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒకేసారి కనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఇంక ఇందులో మెగాస్టార్ వంటి పెద్ద వారు ముఖ్యఅతిధిలుగా రావడం ఇంకా గొప్ప. వీళ్ళంతా పక్కన పెడితే ఇక అసలు విషయం ఏమిటంటే ఇందులో ముఖ్యంగా అందాలా తారలు ఎక్కువుగా దర్శనం ఇచ్చి …
Read More »సమంత విషయంలో సంచలన విషయాలను బయటపెట్టిన ప్రదీప్..!
జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 ఎడిటర్స్ ఈవెంట్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించిన అందరు రావడం ఇందులో మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఉండడం అందరికి కన్నులవిందుగా కనిపిస్తుంది. ఇక ఇందులో సమంత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. ఇక అసలు విషయానికి వస్తే యాంకర్ ప్రదీప్ సమంత పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడని తెలుస్తుంది. …
Read More »కంటతడి పెట్టిన మెగాస్టార్..కారణం తెలిస్తే తట్టుకోలేరు ?
మెగాస్టార్ చిరంజీవి..ఈయన పేరు యావత్ ప్రపంచానికి గుర్తుంటుంది. ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచారు. దేశంలోని ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే గౌరవం. అలాంటి వ్యక్తి ఒకరివల్ల యావత్ ప్రజానీకం సాక్షిగా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ఎందుకు, ఏమిటీ అనే విషయానికి వస్తే..జీతెలుగు సినీ అవార్డ్స్ 2020 ఈవెంట్ జనవరి 25,26 తేదీలలో జరగనుంది. ఇందులో భాగంగానే …
Read More »ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !
వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …
Read More »రాయలసీమలో అడుగెట్టిన నారప్ప..రచ్చ రచ్చే !
విక్టరీ వెంకటేష్..తాను నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఊపులో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ తనకు సాటిలేరు అని నిరూపిస్తున్నాడు. ఇంక వెంకీ అంటే కామెడీకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. అంతేకాకుండా తులసి లాంటి మాస్ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ తాజాగా ఒక రీమేక్ సినిమా తీస్తున్నాడు. తమిళంలో సూపర్ …
Read More »పవన్ కళ్యాణ్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న రాపాక..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా …
Read More »చంద్రబాబు గారూ..ఎంతసేపు? జగన్ !
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్ కలుగజేసుకుని సమయం మించిపోతోందని, చంద్రబాబు ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు.. ఈలోపు సీఎం జగన్ కలుగజేసుకుని ప్రతిపక్షనేతపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆయనకు ఇప్పటికే 50నిమిషాల సమయం ఇచ్చామని, ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 21మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని …
Read More »వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటున్న పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా లో భారీ ట్రోలింగ్స్ !
రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ కంటతడి పెట్టిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు పవన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని, వైసీపీ నేతలు వాడిన పదజాలం బాధాకరమని చెప్పారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. …
Read More »ఢిల్లీకి పవన్ కల్యాణ్.. కారణమేంటంటే…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం పవన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్కల్యాణ్తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు …
Read More »