ప్రస్తుతం న్యూజిలాండ్, భారత్ మధ్య 5టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ మూడు కూడా భారత్ నే గెలిచి సిరీస్ కైవశం చేసుకుంది. జరిగిన మూడు మ్యాచ్ లలో మూడోది ఎంతో ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే ఆ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠ రేపింది.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బాగా ఆడిన ప్లేయర్స్ ని బెంచ్ కే …
Read More »ట్రై సిరీస్ లో భోణీ కొట్టిన భారత్..5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై గెలుపు !
మగవాళ్ళకు మేము తీసిపోమని మరోసారి చాటిచెప్పారు టీమిండియా ఉమెన్స్ జట్టు. అక్కడ మెన్స్ జట్టు టీ20 లో విజయాలు సాధిస్తుంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా శుక్రవారం నాడు ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి టీ20 జరిగింది. ఇందులో తొలిత బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్స్ లో 147/7 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ …
Read More »అభిమానం చాటుకునే సమయం వచ్చేసింది..మీకు నచ్చిన మ్యాచ్ ? కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !
టీమిండియా అప్పటివరకూ ఒక లెక్క ఆ తరువాత ఒకలెక్క..అదే 2007 టీ20 ప్రపంచకప్. సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి ఐసీసీ ఈ ఈవెంట్ కు స్టార్ట్ చేసింది. ఇందులో ఎలాంటి అంచనాలు లేకుండా టీమిండియా భరిలోకి దిగింది. ధోని మొదటిసారి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఫలితంగా భారత్ టీ20 ప్రపంచకప్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. అప్పటినుండి ఇండియాకు తిరుగులేదని చెప్పాలి. టీ20 లలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం …
Read More »చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ సీనియర్ నేత..!
గత ఐదేళ్ళ పాలనలో అధికార బలంతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకూ పాల్పడింది టీడీపీ. రైతుల ఆత్మాహత్య, నిరుద్యోగులు, ముసలివారు ఇలా అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, అదేదో టీడీపీ నేతలకు, బాబు వర్గానికి అందరికి కల వచ్చినట్టు అందరూ అక్కడ భూములు కొనడం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద స్కెచ్ అనేది బాగా అర్ధమయింది. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి విశ్వ …
Read More »కరోనా ఎఫెక్ట్.. చైనా ప్రొడక్ట్స్ కు నో ఎంట్రీ !
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనాతో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. దాంతో చైనాలో ఉన్నవారు తమ సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో తయారు చేసే వస్తువులును కొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇందులో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. …
Read More »చంద్రబాబూ అడ్డంగా దొరికిపోయావ్..వీడియో లీక్ !
ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »అలా చేయడం వల్ల సూపర్ ఓవర్ ఆడే అవకాశం దక్కింది..రోహిత్ సంచలనం !
హిట్ మాన్ రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తన భావోద్వేగాన్ని బయటపెట్టాడు. ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా మొదటి రెండు మ్యాచ్ లలో నిరాశపరచిన రోహిత్ మూడో వన్డేలో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా సూపర్ ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోహిత్ ఇప్పటివరకు సూపర్ ఓవర్ ఆడలేదట. ఇప్పుడు ఈ …
Read More »అలెర్ట్ ఇండియా..కరోనా వైరస్ మొదటి కేసు నమోదు !
చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి బాగానే ఉందని, వైద్యుల రక్షణలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. …
Read More »మూడు రాజధానులకే మద్దతిస్తున్న మేధావులు..!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ …
Read More »సామాన్యుడిలా సమాచార శాఖామంత్రి..!
సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫోటో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన మచిలీపట్నంలో క్రైస్తవ చర్చి ప్రారంభోత్సవానికి మంత్రి నాని వెళ్లారు. అక్కడ అందరూ పరిచర్య వింటున్నారు ఇంతలో ఓ సామాన్య భక్తుడిగా పేర్ని నాని కూర్చొని ఉండడం అక్కడ వారు అంతా గమనించి షాక్కు గురయ్యారు. సాధనకు ఎమ్మెల్యే వస్తానే చర్చిలు దేవాలయాలు మసీదులు అన్ని ఆడ్ చేసి భక్తులకు …
Read More »