Home / sivakumar (page 56)

sivakumar

ఈ డేట్‌కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

02-02-2020..దీనిని పాలిండ్రోమ్ డే అని అంటారు. రోజు తేదీని వెనుకకు మరియు ముందుకు అదే విధంగా చదవగలిగినప్పుడు పాలిండ్రోమ్ డే అంటారు. ఈ పదం పాలిండ్రోమ్‌ల మాదిరిగానే ఉంటాయి. తేదీ ఆకృతులు దేశానికి దేశానికి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక రకమైన తేదీ ఆకృతిలో పాలిండ్రోమిక్‌గా పరిగణించబడే అన్ని తేదీలు పాలిండ్రోమ్ డేస్ నే. ఈ డేట్ ముందునుండి చూసినా వెనకనుండి చూసినా ఒకటే వస్తుంది. ఇదే మాదిరిగా వచ్చే …

Read More »

ఆఖరి టీ20 : టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ !

ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ …

Read More »

జర్నలిస్ట్ నుంచి రాష్ట్రమంత్రి వరకు..కురసాల కన్నబాబు విజయ ప్రస్థానం..!

కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో! అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు. కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో …

Read More »

బాబూ ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నావా..?

గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబు అప్పటి నుండి ఇప్పటివరకు చెయ్యని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వానికి ఎలాగైనా చెడ్డ పేరు తేవాలని ఏవేవో ప్రయత్నాలు చేసారు. ఇలా ఎన్ని చేసినా ఎంతమందిని భరిలో కి దింపిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. జగన్ ప్రజల మేలు కొరకు ఎలాంటి పని చేసినా దానిని వేలెత్తి చూపాలని బాబూ చూసేవాడరు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత …

Read More »

కివీస్ ని వెంటాడుతున్న సూపర్ ఓవర్… మళ్ళీ ఓటమే..!

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో మిరాకిల్ జరిగింది. ఇదినిజంగా టీ20లలో మొదటిసారి జరిగింది. మొన్న జరిగిన మూడో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ పెట్టగా అందులో ఇండియానే గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లోకూడా మళ్ళీ టైగా ముగియడంతో మల్లా సూపర్ ఓవర్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా భారత్ నే విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ లో ఎంతటి …

Read More »

ఉన్న విషయం చెప్పుకోలేకపోవటం వల్లే పవన్ కు ఈ దుస్థితి  పట్టిందా..?

రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు.  పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు …

Read More »

అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..భారతీయులు కోసం చైనాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం !

కేరళకు చెందిన ఒక విద్యార్థి వుహాన్ నుండి తిరిగి వచ్చాక అతడికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారించడం జరిగింది. ఆ విద్యార్ధి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఇక చైనా విషయానికి వస్తే సుమారు 200 మందికి పైగా అక్కడి వారు మరణించారు. కాగా వేలాదిమంది వ్యాధి బారిన పడ్డారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు దానిపై ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.ఇక భారత ప్రభుత్వం అక్కడ నివశించే భారతీయుల …

Read More »

నాడు మ‌హానేత నేడు జ‌న‌నేత‌.. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌ ఒక‌టే బాట‌ !

అచ్చం మ‌హానేత లాగా..నాడు మ‌హానేత.. నేడు జ‌న‌నేత‌. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌.. ఒక‌టే బాట‌. వారి ల‌క్ష్యం.. ప్ర‌జా సంక్షేమమే. అందుకే జ‌నం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ మహానేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజల పాలిట దేవుడ్డయ్యాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటివి. దాంతో ప్రజలు మెచ్చిన నాయకుడయ్యాడు. ఇప్పుడు అదే తీరులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా జరిగిన …

Read More »

విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బట్టబయలే..!

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అంతకు ముందు టీడీపీ నాయకులు, బాబు బంధువులు ఇలా తన సొంత వాళ్ళు అందరూ ముందుగానే ఇల్లు చక్కబెట్టేసారు. అంటే రాజధాని అనౌన్స్మెంట్ రాకముందే అక్కడ భూములను కొనేసారు. అంతేకాకుండా అటు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat