రాయలసీమలో గత కొద్ది నెలలుగా నకిలీ మద్యం పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయలసీమా రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు నేడు ఏక కాలంలో కెఈ ప్రతాప్,అయ్యప్ప,పుట్లూరు శ్రీను ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. మూడు బృందాలుగా ఏర్పడి డోన్ టీడీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.డోన్ లో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ …
Read More »మొదటి వన్డే..టీమిండియా పై 4వికెట్ల తేడాతో ఘన విజయం !
న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ …
Read More »త్రివిక్రమ్ కు తలనొప్పిగా మారిన ఎన్టీఆర్..సంక్రాంతి హిట్ లేనట్టే !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో ప్రతీఒక్కరికి గుర్తుండిపోయే పేరని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలో అందరికి నచ్చేవి డైలాగ్స్ అందుకే ఆయనని మాటల మాంత్రికుడు అంటారు. ప్రతీ సినిమాని సంక్రాంతికి విడుదల చేసి సంక్రాంతి హిట్ చేయడమే ఆయన పని. దీనికి ముఖ్య ఉదాహరణ అత్తారింటికి దారేది సినిమా అనే చెప్పాలి. ఆ తరువాత ఇప్పుడు మల్లా అల్లు అర్జున్ తో సంక్రాంతి హిట్ తెచ్చిపెట్టాడు. ఇక …
Read More »వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »మద్యం ధరలు పెంచింది రాబడి కోసం కాదు బాబూ..మీ ఆలోచన ఇంతే ఇంక !
గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం …
Read More »తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …
Read More »మిడిల్ ఆర్డర్ భేష్…భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ …
Read More »క్రికెట్ న్యూస్..శతకంతో చెలరేగిన ఐయ్యర్..భారీ స్కోరే లక్ష్యంగా !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఈ క్రమంలోనే ఐయ్యర్ తన మొదటి శతకం సాధించాడు. 103 పరుగులు చేసి అవుట్ …
Read More »నర్సింగ్ ఆఫీసర్ ను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ ను వెంటనే అరెస్టు చేయాలి..నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ !
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని జుక్కల్ గురుకుల పాఠశాల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూన్నస్టాఫ్ నర్స్ సునీత ను ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేయడం చాలా భాదకర మైనా విషయం.ఆయన పెట్టే బాధలు తట్టుకోలేక సునీత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు మాత్రమే కాదు ప్రభుత్వం తక్షణమే ప్రిన్సిపాల్ ను తన విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న నర్సస్ అందరికి తగిన రక్షణ …
Read More »మెగా బ్రదర్స్ నే సైలెంట్ గా ఉంటారు.. నువ్వెందుకు హడావుడి చేస్తున్నావ్ బ్రదర్ !
టాలీవుడ్ లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. తాతయ్య, తండ్రి ఆశీస్సులతో ముందడుగు వేసాడు. ఈ చిత్రం హిట్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా సినిమా ఛాన్స్ లు మరియు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయాయి. ఆ తరువాత ఎన్నో సినిమాలు తీసాడు. ఇక తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో …
Read More »