ప్రస్తుతం టీమిండియాలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ళలో కేఎల్ రాహుల్ ముందున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతఏడాది కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలకు జట్టు నుండి దూరమయ్యాడు రాహుల్. ఆ తరువాత కొన్ని రోజులకి మల్లా జట్టులోకి వచ్చిన రాహుల్ మంచి ఆటను కొనసాగించాడు. అటు టీ20 ఇటు వన్డేల్లో తాను ఏ స్థానంలోనైనా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు …
Read More »ఇదే రోజున దాయాదులపై అద్భుతం..అది కుంబ్లేకే అంకితం !
భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు మర్చిపోలేనిది అని చెప్పాలి. అందులో ప్రత్యేకించి ఇది అనీల్ కుంబ్లే కి సొంతమని చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా 21 ఏళ్లకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ఈ బౌలర్ అద్భుతం సృష్టించాడు. ఇది కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే 1999 జనవరిలో పాకిస్తాన్ ఇండియా టూర్ కు వచ్చింది. అందులో రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. …
Read More »జక్కన్నను పట్టేసిన దిల్ రాజు..ఇక కాసుల వర్షమే !
టాలీవుడ్ సెన్సేషనల్ మరియు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే ఊపుతో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలాగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల కానుంది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో దిల్ రాజుతో సహా …
Read More »చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క..!
మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని …
Read More »ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులు చేస్తున్నావా బాబూ..!
కియామోటార్స్..ప్రధాని నరేంద్ర మోదీ కొరియాతో ఒప్పందంలో భాగంగా ఇది ఏపీకి రావడం జరిగింది. కాని చంద్రబాబు మాత్రం దీనిని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అది నావల్లే అని చెప్పుకునే వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. ఇదంతా పక్కనపెడితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కార్ విడుదల చేసాం అంటూ ఒక కార్ కి బ్లాక్ క్లాత్ వేసి అందరికి …
Read More »కియాపై లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్, వైసీపీ ఎంపీ గోరంట్లకు మాటల యుద్ధం..!
గత కొద్ది రోజులుగా కియా మోటార్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ పరిశ్రమ తరలి వెళ్లి పోతుంది జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రతినిధులు చేతులెత్తేశారు అంటూ టిడిపి సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఇవాళ గురించి మాట్లాడుతుండగా అనంతపురం …
Read More »కీయా వెళ్ళిపోతుందంటూ టీడీపీ దుష్ప్రచారం..!
అనంతపురంలో ఉన్న కియా కార్ల పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి తమిళనాడులో ఉండాల్సిన కిలోమీటర్స్ ప్రధాని మోడీ సర్వతో ఏపీ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏర్పాటు గత టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు వల్లే వచ్చిందని ప్రచారం చేసుకున్నాడు. అనంతరం టిడిపి దారుణంగా ఓటమిపాలైన …
Read More »చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. టీడీపీ గుండెల్లో రైళ్లు !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన …
Read More »రైతు సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం..!
మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం …
Read More »కియా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మకండి..వేణుంబాక !
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …
Read More »