పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో విలీన మండలాల్లో విష జ్వరాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి.సుమారు 30మందికి పైగా మలేరియా జ్వరాలతో ,4000 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు.అధికారులు ఎనిమిది పీ.హెచ్.సీల పరిధిలో సుమారుగా 200 మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసి, 6000 మందికి ఆ మెడికల్ క్యాంపుల్లో చికిత్స అందిస్తున్నారు.125గ్రామాలకు చెందిన 30వేల మంది ప్రజలు వరద ముంపుకు గురైయారు.ఇక్కడ కుడా ఎక్కువుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి.వాటిని అరికట్టడానికి అధికారులు …
Read More »కుమ్ముకున్న జనసేన కార్యకర్తలు.. పవన్ వద్దకు పంచాయితీ..
జనసేన పార్టీ పుట్టిక నుంచి కష్టపడుతున్న వారు నిరాశకు గురవుతున్నారని తిరుపతికి చెందిన రాజేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం లభించడమే కాకుండా పదవులూ కూడా దక్కుతున్నాయని ఆరోపించారు.ఆ పార్టీనేత పసుపులేటి హరిప్రసాద్ పీలేరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సిఎం పదవి కోసం కాకుండా రాష్ట్రంలోని …
Read More »విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణ.. ప్రభుత్వం స్పందిస్తుందా.?
తెలుగుదేశం పార్టీ దారుణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి…. కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.జిల్లాలో రక్తపు ప్లేట్లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి,యూనిట్ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పారు . వైద్య, ఆరోగ్యశాఖను కూడా …
Read More »సంచలన ప్రకటన.. ప్రతీ అక్కినేని అభిమాని గడపగడపకూ తిరిగి నవరత్నాలను ప్రచారంచేయాలి..
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ సేవాసమితి రాష్ట్రఅధ్యక్షుడు బి.రాముయాదవ్ ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా చూస్తూ ప్రతి ఒక్కరికీ నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న జగన్ ఆశయసాధనకు తమవంతు కృషిచేస్తామని స్పష్టంచేశారు. ప్రజాసంక్షేమంకోసం జగన్ పడుతున్న కష్టం చూసి అక్కినేని అభిమానులంతా సమావేశమై ఆయనకు మద్దతుతెలపాలనీ, …
Read More »మరో హీరో బయోపిక్….త్వరలోనే!!!
బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక బయోపిక్ సినిమా విడుదల అవుతుందని అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సంస్కృతి టాలీవుడ్ కు పాకింది. మహానటి ఇచ్చిన హిట్ తో వరసగా అందరు బయోపిక్ సినిమాలు చేసే పనిలోపడ్డారు.ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది తెలిసిన విషయమే.అక్కినేని నాగేశ్వర రావు గారి జీవితం ఆధారంగా సినిమా చేసే ఆలోచనలో అక్కినేని కుటుంబం ఉన్నట్టుగా సినీ విశ్లేషకుల సమాచారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో …
Read More »పిల్లి, జంగా, మర్రి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో.. వాళ్లెవరు.? ఏం చేస్తున్నారు.?
ఆయన తలచుకుంటే నాలుగేళ్లపాటు మంత్రిగా పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుంటూ.. బుగ్గ కారులో తిరుగుతూ.. తన పోర్ట్ ఫోలియో కు సంసంధించిన రాష్ట్రవ్యాప్తంగా అధికారాలను అనుభవిస్తూ దర్జాగా బతకవచ్చు. కానీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆమార్గాన్ని ఎంచుకోలేదు. తనకు రాజకీయంగా బిక్ష పెట్టిన కుటుంబం కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయారు. మంత్రిపదవిని తృణప్రాయంగా వదిలేశారు. నియోజకవర్గ వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకుని.. పార్టీ కోసం, తన నాయకుని కోసం గౌరవప్రదంగా …
Read More »వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం..!!!!
టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఏదోక సర్వే పేరుతో వైఎస్సార్సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఇక్కడ ప్రజలకు ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా ఆ నియోజకవర్గంలో సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభాలికి గురిచేస్తున వారిపై …
Read More »మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి…
ఉత్తరప్రదేశ్ మహిళలకు ఒక మంచి శుభవార్త….రక్షాబంధన్ సంధర్బంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచ్చితం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా యూపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ సంధర్బంగా ఆర్డినరీ మరియు ఏసీ బస్సులతో సహా యూపీఎస్ఆర్టీసీ చెందిన అన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని సీఎం యోగి పేర్కొన్నారు. ఈనెల 25 అర్థరాత్రి నుంచి 26న అర్థరాత్రి వరకు ఈ …
Read More »మొన్న వరదలకు అతలాకుతలమైన కేరళ….ఉప్పుడు కాస్త సంతోషంగా ఉంది… ఎందుకు?
మొన్న వచ్చిన భారీ వరదలకు ఇప్పుడుపుడే కోలుకుంటున్న కేరళకు పండుగ వచ్చింది…. కేరళలో జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనమ్ కూడా ఒకటి. ఇక్కడ పండించిన పంట కోతకి వచిన్నపుడు రైతులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ ఈ సారి సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమయ్యింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులు ఘనంగా ఓనమ్ పండుగను ఆ …
Read More »ఏపీ లో మెట్రో దూసుకెల్తుందా?
టీడీపీ అధికారంలోకి రాగానే జరగాల్సిన ప్రాజెక్ట్…విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు సంబంధించిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించారు.దీనికి సంభందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం పెట్టుకోవాలని భావించగా,కేంద్రం నుండి ఎటువంటి సహాయం …
Read More »