రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనాలు పడుతున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. గ్రామాలు మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం కేసీఆర్ కు కానుకగా అందజేస్తామని సకల జనులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.కులసంఘాలు అండగా ఉంటున్నాయి. మహిళా సమాఖ్యలు మద్దతు పలుకుతున్నాయి. …
Read More »262వ రోజు ప్రజాసంకల్పయాత్ర
ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శనివారం 262 వ రోజుకు చేరింది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని చనగదిలి క్యూ-1 ఆసుపత్రి ప్రాంతం నుండి అశేష జన వాహిని మధ్య పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ రోజు మొత్తం మూడు నియోజక …
Read More »పూర్తిస్థాయిలో నిమజ్జనానికి ఏర్పాట్లు
గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను ప్రతిష్ఠించినట్టు జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని 50 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. …
Read More »మిర్యాలగూడలో పట్టపగలే దారుణ హత్య
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్య జరిగింది. ప్రణయ్ అనే యువకుడిని పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ప్రణయ్ మరణించాడు. 6 నెలల కిందే ప్రణయ్కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. భార్య గర్భవతి కావటంతో హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తీ ప్రణయ్ పై కత్తితో దాడిచేసి హతమార్చాడు. దీంతో భార్య షాక్ కు గురైంది. అమృతని …
Read More »చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నాం….ఎస్పీ కతార్ ప్రకటనతో అందోళనలో తెలుగుతమ్ముళ్లు
ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా లభించని విధంగా నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. అయితే ఈమేరకు శుక్రవారం నాడు నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు. ఐదేళ్లకు ముందే చార్జీషీట్ …
Read More »ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉన్నాం…ఈసీ
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రజత్కుమార్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.ఈనెల 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలించనున్నట్టు చెప్పారు. ఏడు జిల్లాలను నక్సల్స్ ప్రభావిత …
Read More »లారెన్స్ కు మదర్ థెరీసా అవార్డు
నటుడిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం పొందిన వ్యక్తి ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్.”ది లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్” ద్వార ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వంద మంది పిల్లలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. అంతేకాక అనాధ ఆశ్రయాలకు అండగా నిలుస్తుంటారు లారెన్స్. ఇటివల సంభవించిన కేరళ వరదల సహాయార్ధం కోటి రూపాయలు విరాళంగా యిచ్చి తన దాన గుణాన్ని చాటుకున్నారు. …
Read More »చంద్రబాబు అరెస్ట్ వారంట్పై కన్నా సంచలన వ్యాక్యలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబు నీచపు రాజకీయం మరల మొదలుపెట్టారని మండిపడ్డారు. నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నారని.. చివరి 22 …
Read More »పవన్ భక్తుడు కాంగ్రెస్లోకి జంప్…
సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్ విలేకరులతో మాట్లాడారు.నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుండి అభిమానమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు.పవన్ కల్యాణ్ తండ్రిలాంటి వారని పవన్ కళ్యాణ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన …
Read More »కేసీఆర్ తో భేటీ తర్వాత ఓదేలు ఏమన్నారో తెలుసా?
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కేటాయింపు విషయంలో టీఆర్ఎస్ పార్టీలో తలెత్తిన వివాదానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సీఎం కేసీఆర్ను కలిశారు. చెన్నూరు టికెట్ ఏంపీ బాల్క సుమన్కు కేటాయించటంతో ఓదేలు అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్తో ఓదేలు సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎలాంటి అన్యాయం జరగదని.. పార్టీలో …
Read More »