రాజకీయ విశ్లేషకుల చూపంతా ఇప్పుడు తెలంగాణభవన్…గాంధీభవన్ వైపు పడింది. తెలంగాణ భవన్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కేంద్ర కార్యాలయం కాగా…గాంధీభవన్ హస్తం పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయం అనే సంగతి తెలిసిందే. ఇది తెలిసిందే కదా? ఇందువల్లే విశ్లేషకుల చూపు ఆయా పార్టీ కార్యాలయాల వైపు పడుతోందా? అని ఆలోచించకండి. ఇది కాదు కారణం..సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి …
Read More »ధక్షిణాఫ్రికాలో ” టీఆర్ఎస్ మిషన్ ” ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యం లో వినూత్న ప్రాచార కార్యక్రమం ” టీఆర్ఎస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి ఈరోజు ధక్షిణాఫ్రికా లో ఎన్నారై టీఆర్ఎస్ ధక్షిణాఫ్రికా ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీఆర్ఎస్ -ధక్షిణాఫ్రికా అధ్యక్షులు గుర్రాల నాగరాజు, ఉపాధ్యక్షులు మల్లిక్ అర్జున్ రెడ్డి, …
Read More »టీఆర్ఎస్పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు..ఢిల్లీ పెద్దల షాక్
మర్రి శశిధర్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల పర్వం తెరమీదకు వచ్చిన నాటి నుంచి మీడియాలో తెగ హడావుడి చేసేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా జరుగుతోందని ఆరోపించడేమ కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఈసీ వ్యవహరించిందని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓట్లు ఉంచి ఇతరులు ఓట్లు తొలగిస్తున్నరని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి కానీ …
Read More »ఇందుకే కాంగ్రెస్ అంటేనే నేతలకు, ప్రజలకు నచ్చనిది?
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు సీనియర్ నేతలంటే లెక్కేలేదా? మంత్రులు అయినా..పీసీసీ అధ్యక్షులు అయినా…జాతీయ స్థాయిలో పదవులు అలంకరించిన నాయకులైనా…ఆ పార్టీకి పూచికపుల్లతో సమానమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ అయిన మర్రి శశిధర్ రెడ్డికి టికెట్లు …
Read More »కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు రేవంత్ టీం కీలక భేటీ
తెలంగాణ టీడీపీకి గుడ్బై చెప్పి తన రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి మరోమారు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? త్వరలో ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా …
Read More »కోదండరాంను మేం గౌరవిస్తే..కాంగ్రెస్ దగ్గర అవమానపాలవుతున్నారు
తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పంచన చేరి అవమానాల పాలవుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంత్రి హరీష్రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, …
Read More »పవన్కు ధైర్యం లేకే తెలంగాణపై ప్రకటన చేయడం లేదా?
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా….కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక వామపక్షాల్లోని మరోపార్టీ అయిన సీపీఎం బీఎల్పీ పేరుతో వేరే కూటమి పెట్టుకొని పోరుబాట పట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం …
Read More »కాంగ్రెస్తో కలిసినందుకు మాపై జోకులు..మీడియా సాక్షిగా కోదండరాం ఆవేదన
కాంగ్రెస్తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమను లైట్ తీసుకుంటుందనే విషయాన్ని పరోక్షంగా ఆయనే తెలియజెప్పారు. కూటమిలో సీట్ల కేటాయింపు జాప్యం జరుగుతుండటంపై కోదండరాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరుపెట్టిన రేవంత్, విజయశాంతి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేతల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది. ఇద్దరు మిత్రపక్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం
రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్ జగన్ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …
Read More »