కరోనా వైరస్.. చైనాలో ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ప్రపంచ దేశాలాను సైతం గజగజలాడించింది. చైనా ఇప్పటివరకు 1770 మంది చనిపోయారు. ఇంకా 70,500 మంది సోకిందని చెపుతున్నారు. అయితే ఇప్పటికే వ్యాధి సోకినవారిలో కొందరు రికవర్ అయ్యారు. అయితే దీనికి విరుగుడు కనిపెడుతున్న సైంటిస్ట్ లు ఆ దాని నుండి కోలుకున్న వ్యక్తుల బ్లడ్ డొనేట్ చేస్తే మిగతావారికి ఉపయోగపడుతుందని అంటున్నారు. COVID-19 చేత ప్రేరేపించబడిన న్యుమోనియా స్పెల్ …
Read More »బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!
ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి …
Read More »కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారుల సంఘం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన్నాని పురస్కరించుకొని DMHS క్యాంపస్ లో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జూపల్లి రాజేందర్ గారు జనరల్ సెక్రెటరీ కలిముద్దీన్ అహముద్దీన్ గారి అద్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది మరియు అసోసియేషన్ కార్యక్రమంలో బర్తడే కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామాంజనేయులు, ట్రెసర్ కె శ్రీనివాసులు, పి …
Read More »గూడెం నుంచే పోటీ చేస్తానంటున్న పవన్.. మళ్లీ మాట తప్పాడుగా !
అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం పవన్ కల్యాణ్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులను బొలిశెట్టి ఈ సందర్భంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని పవన్ …
Read More »గ్రేట్ జగన్.. పేదలు తినే బియ్యం కోసం రూ.7,425 కోట్లు ఖర్చు !
మొత్తం 40.82 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,425 కోట్లు ఖర్చు పెట్టింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను …
Read More »బ్రేకింగ్..ఎస్ఆర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం !
భాగ్యనగరంలోని ఎస్ఆర్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ దాటుతున్న అలేఖ్య అనే యువతిని బైక్ ఢీకొట్టడంతో అటునుండి వస్తున్న కార్ కింద పడింది. కార్ స్పీడ్ గా వస్తుండడంతో ఆమెను కొంచెం దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సంగటన స్థలంలో ఉన్న వారు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమె పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.
Read More »శ్రీకాంత్ ను పరామర్శించిన చిరంజీవి..!
ప్రముఖ హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలల్లో స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. దాంతో సినీ ప్రముఖులు అందరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళులు …
Read More »ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్కు కేబినెట్ హోదా.. వైఎస్ సన్నిహితుడు కూడా !
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమితులైన దేవిరెడ్డి శ్రీనాథ్కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన దేవిరెడ్డి ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం గతoడాది ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం జీఓ జారీచేశారు. నవంబర్ 21న ప్రెస్ అకాడమీ చైర్మన్గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజంలో అపార అనుభవం ఉన్న …
Read More »జగన్ సాహసోపేత నిర్ణయం.. భూవివాదాలకు చరమగీతం పాడేందుకు సమగ్ర రీసర్వే !
భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా …
Read More »వోడాఫోన్, ఐడియా మూసివేత.. బతికిపోయిన ఎయిర్టెల్ !
దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాలా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది. కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి …
Read More »