అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు,ఆగడాలు పెరిగిపోతున్నాయి.ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నారు.అనంతపురంలోని హమాలీ కాలనీలో మాజీ మంత్రి అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్–రావాలి జగన్ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయగా..టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి వర్గీయులు అవి చూసి జీర్ణించుకోలేక వైసీపీ ప్లెక్సీలను చించివేశారు.ముగ్గురు టీడీపీ కార్యకర్తలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ …
Read More »ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ …
Read More »చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పెద్ద మోసం
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తనని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తానని బరోసా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ మాటలు నమ్మిన ప్రజలు అతనికే ఓట్లు వేసి గెలిపించారు.అయితే ఈ రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు.చంద్రబాబు గద్దెనెక్కే నాటికి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి.వివిధ రకాల కోతలు, షరతులతో ఉన్నాయంటూ చివరకు రుణాలను రూ.24,500 …
Read More »ఎందుకూ ఉపయోగపడని అమరావతి నుంచి జగదల్ పూర్ కు వంతెన వేస్తున్న చంద్రబాబు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం వద్ద రూ.1387 కోట్లతో ఐకానిక్ వంతనకు శంకుస్థాపన చేసారు.. ప్రపంచమంతా ఈవంతెన చూడటానికి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పాలన పడకేయగా.. చంద్రబాబు మాత్రం శంకుస్థాపనలు, కొత్త కొత్త పేర్లతో జనాలను మోసం చేసే స్టంట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు సమీపంలో ఉండగా ఈ శంకుస్థాపనలన్నీ ఓట్ల కోసం జరిగే …
Read More »‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ డప్పుకొట్టి గెలిచిన బాబుకు డప్పు చిరిగేల సమాధానం చెప్పనున్న నిరుద్యోగులు
‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …
Read More »రాధాబాబు నిర్ణయం ఎటువైపు దారి తీయనుందో తెలుసా.?
రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి …
Read More »పంచాయతీ సమరం
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు.ఫలితాల విడుదల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో బలమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తరువాత …
Read More »భోగి, సంక్రాంతి, కనుమ పండుగలపై దరువు పాటకుల కోసం ప్రత్యేకంగా
ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకరసంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే …
Read More »జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర.. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని ఆపార్టీ నాయకులు మధు, రత్నాకర్లు అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసం జగన్ చేశారని, వేల కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నారని తెలిపారు. పాదయాత్ర దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని, జగన్ పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటి …
Read More »