Home / sivakumar (page 39)

sivakumar

ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వరద..!

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి మరో కుప్పం అని చెప్పవచ్చు.. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 9సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9సార్లు కుప్పంలో గెలిస్తే ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా (2004లో కాంగ్రెస్ అభ్యర్థి సర్రాజు గెలుపు) 8సార్లు టీడీపీనే గెలిచింది.   ఇన్నిసార్లు ఆదరించినా 14 సంవత్సరాలపాటు సీఎంగా చంద్రబాబు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే. ఒకసారి గెలిచిన …

Read More »

ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు  …

Read More »

కేసీపీ సంస్థల అధినేత లక్ష్మణదత్‌ కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ కన్నుమూశారు. చెన్నై ఎగ్మోర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.. లక్ష్మణదత్‌కు భార్య ఇందిర దత్‌, కుమార్తె కవిత ఉన్నారు. డిసెంబర్‌ 27, 1937న జన్మించిన ఆయన మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీలపాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991 లో నాగార్జున …

Read More »

యనమలా కాలం చెల్లిపోయింది..నిన్ను నమ్మే పరిస్థితే లేదు !

మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు …

Read More »

కాసేపట్లో ప్రజాచైతన్యయాత్ర ప్రారంభించనున్న చంద్రబాబు..!

అధికారం చేపట్టిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పాలనను, విధానాలను ఎండగట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చైతన్యయాత్రను ప్రారంభించనున్నారు. మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులో ప్రజలనుద్దేశించి బాబు ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు బొప్పూడి చేరుకోనున్న చంద్రబాబు అక్కడి ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేయనున్నారు. అనంతరం 11:30 గంటలకు ప్రజా చైతన్యయాత్రను …

Read More »

2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రజాచైతన్య యాత్ర..!

ఏపీలో 2వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం రేపుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

నేను, అభి రామ్ ఫస్ట్ నైట్ జరుపుకున్న ప్లేస్ మాయం చేసేస్తున్నారు !

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాత మల్లా కామెంట్స్ మొదలుపెట్టింది. అప్పట్లో సురేష్ బాబు కొడుకు రానా తమ్ముడు అభిరామ్ నేను ప్రేమించుకున్నామని కాని చివరికి మోసం చేసి వదిలేసాడని ఎన్నో ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ప్రూఫ్స్ లుగా వారు కలిసి ఉన్న పిక్స్ పెట్టింది. అందులో ఒక లిప్ లాక్ కూడా ఉందట. అయినప్పటికీ ఆ …

Read More »

కండక్టర్ వేషాలు..నడిరోడ్డు మీదే చెంప చెల్లుమనిపించిన యువతి !

బెంగళూరులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.21ఏళ్ల యువతి కేఎస్ఆర్టీసీలో బెంగలూరు నుండి హసన్ వెళ్తున్న సమయంలో కండక్టర్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఆమె తెలివిగా ధైర్యసాహసాలతో తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బెల్లూర్ క్రాస్ వద్ద మిడ్ వేలో దిగే ముందు ఆ కండక్టర్ ను చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన శనివారం జరిగింది. అతన్ని అలనే వదిలేయకుడదని తన తల్లితండ్రులు, ఫ్రెండ్స్ సహాయంతో పోలీసులకు …

Read More »

పెళ్లి తరువాత నితిన్ భవిష్యత్తు..భార్య చేతులో దంచుడే..ఎందుకంటే?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈమేరకు మొన్ననే నిశ్చితార్ధం కూడా జరిగింది. వీరిద్దరూ గత 8సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడిన నితిన్ నాకు ఇష్టమైన …

Read More »

అందరిముందు రష్మిక పరువు పాయే..ముద్దుపెట్టి పారిపోయాడు !

రష్మిక మందన్న..ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో వరుస హిట్స్ తో చేతినిండా పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మహేష్ తో నటించింది. అల్లు అర్జున్ తో నటించబోతుంది. ఇక నితిన్ సరసన భీష్మ సినిమాలో చేస్తుంది. ఇంత బిజగా ఉన్న ముద్దుగుమ్మకు తాజాగా ఒక చేదు అనుభవం చోటుచేసుకుంది. ఈరోజుల్లో అభిమానులు హీరోయిన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat