Home / sivakumar (page 381)

sivakumar

బ్రేకింగ్:ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూసారు.1981లో డైరెక్టర్ గా కెరీర్ మొదలై 1982లో మోహన్ బాబు,చిరంజీవి,రాధిక,గీత మెయిన్ లీడ్స్ గా వచ్చిన సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత చిరు బాపినీడు కలయికలో ఎన్నో హిట్లు వచ్చాయి. మగమహారాజు,మహా నగరంలో మాయగాడు,హీరో,గ్యాంగ్ లీడర్ ,మగధీరుడు,ఖైదీనెంబర్ 786,బిగ్ బాస్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అంతే కాక కొన్ని కామెడీ సినిమాలు కూడా చేసి …

Read More »

బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఇందులో 17మంది అక్కడికక్కడే చనిపోయారు.ఐదుగురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇంకా ముగ్గురు గల్లంతయ్యారు.అయితే ఆ ముగ్గురు లోపలే ఉంటారని భావిస్తున్నారు.గాయపడిన వారిని ఆశుపత్రికి తరలించారు.తెల్లవారుజాము నుండి మంటలు చెలరేగుతున్నాయని సమాచారం.

Read More »

అతడు ఉన్నంతవరకు అడుగు ముందు పెట్టాలంటే భయపడాల్సిందే..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది.ఈ మధ్య ఐసీసీ ట్వీట్లలో పెట్టే పోస్టులలో ధోనీనే తరచూ కనిపిస్తున్నాడు.మొన్న ధోనీ కీపింగ్ చేస్తే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించింది ఐసీసీ..ధోనికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ ధోనినే. దీనికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా …

Read More »

బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?

దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసింది. …

Read More »

శ్రియను దానికి ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానన్నారట..!

అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో శ్రియ తన నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును ఒక ఊపు ఊపింది.ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15ఏళ్ళు అయినప్పటికీ ఇంకా సినిమాలతో బిజీ గానే ఉంది.తనతో పాటు నటించిన హీరోయిన్లు అందరు ఇప్పుడు ఫెడ్ అవుట్ అయ్యారు.శ్రియ మాత్రం హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది.గత ఏడాది తన పెళ్లి జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఐన కూడా ఇంక సినిమాలలో నటిస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా తనకి …

Read More »

రాహుల్ నిన్ను ప్రధానిని చేస్తా.. జగన్ ని జైల్లో పెట్టించు.. అక్రమపొత్తు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …

Read More »

నా రేంజ్ కు మినిమ‌మ్ 200 కోట్లు ఉండాలి..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్..ప్రస్తుతం ఈ పేరు చెప్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా..రాజమౌళి పుణ్యమంటూ ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఈ సినిమాకు ముందు ప్రభాస్ కు 50 కోట్ల బడ్జెట్ సినిమా ఒక్కటి కూడా లేదు.మిర్చి ఒక్కటే 40కోట్లు క్రాస్ చేసింది.కాని బాహుబ‌లి సినిమా 2000కోట్ల పైగా వసూలు కావడంతో..ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఒప్పుకోవాలంటే కనీసం 200 కోట్ల బ‌డ్జెట్ ఉండాలంట. ప్రస్తుతం ఈ యంగ్ …

Read More »

వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. భారీగా మోహరించిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా జే.ఆర్‌.పురం పోలీసు స్టేషన్‌వద్ద కలకలం రేగింది. పోలీసు స్టేషన్‌ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత కొంత కాలంగా జే.ఆర్‌.పురం పోలీసులు వేధింపులకు పాల్పడడం వల్ల సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా రణస్థలం మండల కేంద్రంలో దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ముందస్తుగా జేఆర్‌ పురం పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి.

Read More »

సాయిపల్లవి పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే..

సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్‌ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన అయితే తాజాగా సాయి పల్లవి తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏమాత్రంవ నమ్మకం …

Read More »

బెంగుళూరు రోడ్డులో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసిన అభిమానులు

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికే రెండు ఈనెల 6న చిత్తూరు (తిరుపతి), 7న వైఎస్ఆర్‌ జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. నేడు అనంతపురం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat