Home / sivakumar (page 350)

sivakumar

కచ్చితంగా ఎన్నికలు వస్తాయంటున్న వైసీపీ శ్రేణులు.. జగన్ కూడా సిద్ధమట.. లాజిక్ ఏంటో తెలుసా.?

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామంటూ సంకేతాలిస్తోంది. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలు చెల్లవని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సరిగా జరగలేదని, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఇలా రకరకాల కారణాలు చెప్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల గవర్నర్ ను కలిసిన అనంతరం వైసీపీ అధినేత మాట్లాడుతూ ఓటమి భయం, ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. …

Read More »

సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన‘లిటిల్ మాస్టర్’ఎలా అయ్యారో మీకోసం..?

క్రికెట్ దేవుడు భారత రత్న సచిన్ టెండూల్కర్ ఈరోజున 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయన క్రీడా ప్రస్థానం మీకోసం..! * సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న ముంబయిలో జన్మించారు. *పదహారేళ్ల వయసులో అంటే 1989 భారత్- పాకిస్తాన్‌ టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన అడుగుపెట్టారు. *ఆ తరువాత 1990లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాగా ఆయనకు ఇదే తొలి శతకం.ఆ …

Read More »

రష్మీ సుధీర్ కు నో చెప్పడంతో…మరొకరితో ఇలా..?

రష్మీ సుధీర్ మధ్య ఏదో జరుగుతుందని ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది.టీవీ మీడియాలో కూడా మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే వీరి పేర్లే అందరు చెప్తారు.వీళ్ళు కూడా ఎదో ఉంది అన్నట్లుగానే కెమిస్ట్రీ పండిస్తున్నట్టు నిజంగానే ఎఫైర్ ఉందేమో అనేలా రొమాన్స్ కూడా చేసుకుంటారు.సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి కోసం ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.రష్మీ సుధీర్ లవర్స్ అని అందరు ఒక క్లారిటీ కూడా …

Read More »

కేరళలోని పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి దర్శనమిచ్చింది..?

ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుండి లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ పోలింగ్ లో భాగంగా ఓ బూత్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.పోలింగ్ వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది.దీంతో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన …

Read More »

ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి …

Read More »

క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు

బాంబుదాడులతో దద్దరిల్లిన శ్రీలంక.. ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకున్నది. ఆదివారంనాటి మారణహోమం కండ్లముందు కదులుతుండగానే.. సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు …

Read More »

బాబు ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లే…అందుకే స‌మీక్ష‌లో ఈ మాట‌లా?

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మి ఖాయ‌మైందా? ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు? ఇది ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న కామెంట్లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్‌ …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌..

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.మొత్తంగా దేశంలో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.అయితే వాస్తవానికి చివరిదశలో భాగంగా 115 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరగాల్సి ఉంది.కాని త్రిపురలోని తూర్పు లోక్‌సభ స్థానం రెండో దశ నుంచి …

Read More »

అభిమానులూ ఓవర్ యాక్షన్ వద్దు… లారెన్స్‌

అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్‌ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్‌ స్పందించారు. …

Read More »

ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat