హీరో కార్తీ.. హీరో సూర్య తమ్ముడు గా కన్నా తన సొంత టాలెంట్ తో మరియు మంచి నటనతో పైకి వచ్చిన వ్యక్తి. కార్తీ ఒక డైరెక్టర్ తో రెండు సినిమాల్లో ఇప్పటివరకు నటించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కార్తీ హీరోగా వచ్చిన సినిమా ఖైదీ. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరిచడమే కాకుండా మంచి హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం మొత్తం పోలీసులు హీరో …
Read More »సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!
ఏదో సినిమాలో ఒక డైలాగ్ అప్పిగాడి కొడుకు అప్పిగాడే అవుతాడు గాని హృతిక్రోషన్ అవ్వడు అన్నట్టు ప్రస్తుత రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదైనా మీటింగ్ పెడితే అందులో ఎవరు ఎలా మాట్లాడుతారు అనేది పక్కన పెడితే మాజీ మంత్రి లోకేష్ విషయానికి వస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎంత చదువు చిదివినా మాట అనేది రాజకీయాల్లో సరిగ్గా లేకుంటే ఇంక అంతే సంగతులు. అలాంటిది …
Read More »ఆ ఏడాదిలో సీనియర్..ఈ ఏడాదిలో జూనియర్..ఇద్దరూ సేమ్ టు సేమ్ !
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళాల టీ20 ప్రపంచకప్ లో భారత్ దూసుకుపోతుంది. వరుసగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సెమీస్ కు వెళ్ళిన మొదటి జట్టుగా నిలిచింది. భారత్ ఇంత మంచి విజయాలు సాధించడం వెనుక ఓపెనర్ షెఫాలీ వర్మ కృషి ఉంది. తన అద్భుతమైన బ్యాట్టింగ్ ఆడిన మూడు మ్యాచ్ లలో వరుసగా మొదటి రెండు మ్యాచ్ లలో ప్లేయర్ అఫ్ …
Read More »ఐపీఎల్ 2020 ధమాకా..మీరు మెచ్చిన,మీకు నచ్చిన ఆటగాడు..కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !
క్రికెట్ ప్రియులకు పండుగ వచ్చేస్తుంది. 2020 ఐపీఎల్ మార్చ్ ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. ఎవరికీ వారు పోటాపోటీగా ఆడేందుకు సిద్దముగా ఉన్నారు. మరో పక్క సిక్సర్లు, ఫోర్ లతో మోతమోగిస్తారు. ఇలా రెండు నెలల పాటు అభిమానులకు ఫుల్ పండగ అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఎవరికీ నచ్చిన జట్టు వారికి ఉంటుంది. ఎవరికీ నచ్చిన …
Read More »మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల నుండి కొవ్వొత్తి ర్యాలీ..ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ !
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని మహబూబ్ నగర్ పట్టణంలో లో నిర్వహించనున్నాము అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ తెలిపారు.తేదీ 29-02-2020 శనివారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల వద్ద గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జెండా ఊపి కొవ్వొత్తి …
Read More »లోకేష్ పై ధ్వజమెత్తిన మంత్రి..ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఎలాగైనా జగన్ పై విమర్శలు గుప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. దీనికి తోడుగా మాజీ మంత్రి బాబు తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రజలను నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అనేస్తున్నారు. దీనిపై మంత్రి …
Read More »అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?
ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు మారతాడని, ప్రజలకు చేతోడు వాతోడుగా ఉంటాడని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం మారలేదు కదా కనీసం కనికరం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత ప్రయోజనాలకోసం ఎలాగైతే చూసుకున్నాడో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నాడు. దీనికోసమని జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి ప్రతిపక్ష నేత జగన్ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిపై పోరాటం …
Read More »తడిపొడి బట్టలతో కుర్రకారును ఊపేస్తున్న రత్తాలు..!
లక్ష్మీ రాయ్..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది, ఏమి చేస్తుంది అనేది ఎవరికీ తెలియడంలేదట. రత్తాలు రత్తాలు పాటతో టాలీవుడ్ ని కుదిపేసి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదట. దాంతో తన కెరీర్ ఇక మూసుకుపోయిందని అందరూ భావిస్తున్నారు. కాని అందరూ అనుకున్నట్టుఈ పాప ఎక్కడికి పోలేదు..ప్రస్తుతం ఓటీటీ వేదికగా పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అఫ్తాజ్ సరసన నటిస్తుంది. ఇకనుండి …
Read More »బ్రేకింగ్ న్యూస్..గాయం కారణంగా జట్టుకి దూరమైన శర్మ !
భారత్, న్యూజిలలాండ్ మధ్య జరగబోతున్న రెండో టెస్ట్ లో భాగంగా భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. కుడి చీలమండ గాయం కారణంగా ఇషాంత్ శర్మ క్రైస్ట్చర్చ్లో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఉమేష్ యాదవ్ అతని స్థానంలో రావొచ్చని తెలుస్తుంది. మొదటి మ్యాచ్ లో కివీస్ చేతులో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఈసారైనా మ్యాచ్ గెలిచి పరువు నిలుపుతుందో లేదో చూడాలి. అయితే మొదటి మ్యాచ్ లో అందరూ …
Read More »ఓవర్సీస్ లో దుమారం రేపుతున్న అల వైకుంఠపురంలో ఓటీటీ ప్లాట్ఫాం..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి టైమ్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లు పరంగా కూడా రికార్డు సృష్టించి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎంత పెద్ద సినిమా అయినా సరే నెలరోజుల తరువాత ఓటీటీ ప్లాట్ఫాంలో ప్రసారం …
Read More »