జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు.ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై …
Read More »ఐసీఆర్ఏ ద్వారా జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని …
Read More »టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం …
Read More »మీరు జీతాలిచ్చే హెరిటేజ్ స్టాఫే మాటలు పడరు కదా..అలాంటిది పోలీసుకు వార్నింగులివ్వడమేంటి?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిఅకగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో 2017 లో జగన్ ప్రత్యేక హోదా కొరకై ప్రజలతో పోరాటం చేయడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ దగ్గర మి అధికారంతో ఆపేశారు..అప్పుడు లెక్క వేరు ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి అన్యాయం అయిపోతుందా అని నిలదీశారు. అంతేకాకుండా “నోరు తెరిస్తే 14 ఏళ్లు సిఎంగా చేశా, …
Read More »నేడు ఫిబ్రవరి 29.. లీఫ్ ఇయర్ ఎలా ఏర్పడిందో తెలుసా.?
ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ లో.. ఈ అదనపు రోజు ఎందుకు కలుస్తోంది? ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. అదే లీప్ ఇయర్ వస్తే… ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. ఏడాది ఆయుష్షులో…. అదనంగా మరో రోజు జీవించినట్లే. అసలు ఈ …
Read More »జర జాగ్రత్త..మార్చి రెండో వారం నుంచి నిప్పుల వానే !
వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని …
Read More »బ్రేకింగ్..చిరంజీవి ఇంటిదగ్గర హై టెన్షన్..ఫుల్ పోలీస్ బందోబస్త్ !
మెగాస్టార్ చిరంజీవి ఇంటిదగ్గర హై టెన్షన్ నేలకొనింది. దాంతో ఆయన నివాశం వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసారు. బ్యారికేట్లు అడ్డుపెట్టి కాపలా కాస్తున్నారు. ఇదంతా ఎందుకు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..ప్రస్తుతం ఏపీ లోని అమరావతి తరలింపు విషయంలో రచ్చ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నిరసనలకు సంబంధించి చిరంజీవి వారికి మద్దతు ఇవ్వడంలేదంటూ..అమరావతి పరిరక్షణ …
Read More »వర్మకు అది ఉంటేనా..అన్నీ కానిచ్చేదాన్ని..గుప్తా సంచలన వ్యాఖ్యలు !
టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదోక సంచలనానికి తెరలేపుతాడు అలాంటిది ఈసారి వర్మ పైననే గాయత్రీ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. గుప్తా ఐస్ క్రీం 2 చిత్రంలో వర్మ దర్శకత్వంలో నటించింది. అనంతరం అప్పుడప్పుడు కొన్ని ఛాన్స్ లు వచ్చిన అంతగా ఫేమస్ అవ్వలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళిన గుప్తా వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మామోలుగా నేను …
Read More »పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!
పోలవరం ప్రాజక్టు పనుల డిజైన్లకు కేంద్రంనుండి అనుమతుల మంజూరులో జాప్యం కాకుండా వుండేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రాజక్టు పనుల డ్రాయింగ్లు, డిజైన్ల అనుమతి, లైజనింగ్ కోసం పూర్తి స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పోలవరం ప్రాజక్టు ప్రాంతానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. తొలుత ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి అనంతరం …
Read More »టీ20 ప్రపంచకప్: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం !
ఆస్ట్రేలియా వేదికగా జరుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా దూసుకుపోతుంది. తిరుగులేని విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు వెళ్ళిన భారత్ నేడు శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్ లోను 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ చేసి 47పరుగులు సాధించింది. ఇక ఇండియా బౌలర్స్ రాధా యాదవ్4, రాజేశ్వరి 2, శిఖా పాండే, పూనమ్, దీప్తి …
Read More »