Home / sivakumar (page 23)

sivakumar

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా..దీనికి ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా తెలంగాణ లో చూసుకుంటే ఒక కేసు నమోదు అయ్యింది. అయితే కరోనా ప్రబావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల్లో ఎవరికైనా జలుబు, రొంప, జ్వరం వంటివి వస్తే స్కూల్ కు రావొద్దని విద్యా శాఖా …

Read More »

కడపలో స్టీల్ ప్లాంట్..పెట్టుబడులతో ఐఎంఆర్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. అవి గమనిస్తున్న ప్రజలు రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో వారి సొంత మనుషులే బాగుపడ్డారు తప్ప వేరెవ్వరికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం జిల్లా, మండలం, ఊరు అని కాకుండా అన్ని చోట్ల జగన్ మంచితనంతో ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో …

Read More »

కరోనా అప్డేట్స్..దరువు ఎక్ష్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్..తప్పకుండా షేర్ చెయ్యండి !

*అసలు కరోనా వైరస్ అంటే ఏమిటీ? కోవిడ్-19 అనేది ఒక వైరస్ జాతి, ఇది చైనాలోని హుబీ ప్రావిన్స్ లోని వుహాన్‌లో మొదట గుర్తించబడింది, ఇది 2019 డిసెంబర్ నుండి ప్రజలలో మాత్రమే వ్యాపించిన ప్రమాదకరమైన వైరస్. *ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దానియొక్క లక్షణాలు ? కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది, అనగా వ్యాధి బారిన పడటం, ప్రజలు సాధారణంగా అంటువ్యాధి ఉన్నవారికి ఆరు …

Read More »

టీ20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్ తో తలబడనున్న ఆస్ట్రేలియా !

మహిళ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీస్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అయినప్పటికీ పాయింట్ల పట్టిలో ఇండియా మొదటి స్థానంలో ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీస్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడగా ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఘన విజయం సాధించింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి డిఫెండింగ్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు మార్చి నెలంత స్కూల్స్ బంద్ !

ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ …

Read More »

మూడేళ్ళ తరువాత ఫుల్ వైరల్ అవుతున్న మహానుభావుడు..ఇప్పుడు వచ్చుంటే ?

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితమే వచ్చింది. తన కెరీర్ లో ఇదొక మంచి ఇచ్చిన చిత్రం అని చెప్పాలి. అప్పుడెప్పుడో అయిపోయిన సినిమా కోసం ఇప్పుడెందుకు చెప్పుకోవడం అనుకుంటున్నారా ? తాజాగా జాను సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా కోసం అంతగా ఎవరూ మాట్లాడారు. కాని గత మూడురోజులుగా ఆ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోస్, …

Read More »

‘నారా వైరస్’ కు వ్యాక్సిన్..10నెలల ముందే తరిమికొట్టారు !

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు.’‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా …

Read More »

టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం.. కొన్నిరోజులు సినిమా హాల్స్ మూత !

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశంకానున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల …

Read More »

దేశం జగన్ వైపు చూస్తోంది.. జగన్ పాలన దేశానికి దిక్సూచిగా మారుతోంది

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని మరో ఇద్దరు సీఎంలు ఫాలో అవుతున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌కు మరో బీజేపీ ముఖ్యమంత్రి జత కలిశారు. ఉత్తరాఖండ్‌లో వేసవి కాల రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఏపీలోలానే మూడు రాజధానులయ్యాయి. ఇప్పటికే రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, నైనితాల్ పట్టణం జ్యుడీషియల్ …

Read More »

దిశ యాప్ తో కృష్ణా జిల్లాలో కిడ్నాప్ ను తప్పించుకున్న యువతి.. హ్యాట్సాఫ్ జగన్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దిశా యాప్ ఆపదలో ఉన్న మరో మహిళకు అండగా నిలిచింది. కృష్ణా జిల్లా కొల్లేటి కోటలో ఓ మహిళను ట్రాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి కిడ్నాప్ చేయాలని చూసాడు. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం రావడంతో ఆమె అప్రమత్తమైంది. మహిళ వెంటనే దిశ యాప్‌ తో పోలీసులను అలర్ట్ చేసింది.. ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం పంపగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat