Home / sivakumar (page 17)

sivakumar

2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?

మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క …

Read More »

పదో వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్ఆర్సీపీ..!

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నేటితో అనగా గురువారం నాటికి తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ఆర్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. తండ్రి మరణం తరువాత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన వెన్నంట్టే ఉన్నవారితో నడుస్తూ ఎన్నో వడిదుడుకులను ఎదురుకొని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిచి తండ్రికి …

Read More »

కరోనా ఎఫెక్ట్..టీటీడీ కీలక నిర్ణయం !

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు వచ్చిన విదేశీ భక్తులు, ఎన్నారైలు ఎవరైనా సరే 28 రోజులపాటు దర్శనానికి రావొద్దని చెప్పారు. ఇక్కడికి దక్షనర్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుందని ,భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుందని. అందుకే ఇక్కడ కరోనా సోకకుండా …

Read More »

నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో “సరిలేరు జగన్ కెవ్వరూ” !

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో తనకు తానేసాటి.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు వదులుకున్న కావటి మనోహరనాయుడుకి గుంటూరు మేయర్ సీటు ఇచ్చారు. ఉప్పల రాంప్రసాద్ కుటుంబంలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఇచ్చారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎమ్మెల్యే సీటు వదులుకున్న కవురు శ్రీనుకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మెన్ అవకాశమిచ్చారు. అలాగే తన మాట విని మండలి రద్దుకు సహకరించి …

Read More »

గ్రేట్ కరోనా పుట్టిన ప్రాంతంలో పర్యటించిన ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తెలియనివారు లేరు. కరోనా అంటేనే అందరూ పారిపోతుంటే తాజాగా చైనా అధ్యక్షుడు కరోనా ఉద్భవించిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి పర్యటించారు. హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించింది. ఈనేపధ్యంలో కరోనా నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్‌పింగ్ పరిశీలించారు. అలాగే ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు …

Read More »

తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? అందరికి షేర్ చేయండి…!!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో? తెలుసుకోండి మరి…! నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..! ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కమలం గూటికి సింధియా !

మగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేడు అనగా బుదవారం బీజేపీలో చేరాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 18ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న సింధియా ఆ పార్టీకి రాజీనామా ఇవ్వడంతో మధ్యప్రదేశ్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక సింధియా కు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చి …

Read More »

బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా శ్వేత.. ఎవరీ శ్వేత ?

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని ఆపార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. టీడీపీ తరపున మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఈ కేశినేని శ్వేతా. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈమె కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసారు. అలాగే గతంలో జరిగిన యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా …

Read More »

లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏం జరగనుందో చెప్పిన తోట త్రిమూర్తులు

34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా, ఖురాన్‌లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అని, ఆయన …

Read More »

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బాలకృష్ణ ఫ్రెండ్.. సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడుని ఎవరూ నమ్మలేని పరిస్ధితుల్లోనే తాను తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరానని, తెలుగుదేశం పార్టీకి, గత 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నాని, పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలోనే ఉన్నానన్నారు. కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచానని, అలాంటి తనను కనిగిరి నుంచి పక్కకు పంపించారన్నారు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే నూటికి నూరుశాతం వైయస్సార్సీపీకి అనుకూలంగా ప్రాంతం, అలాంటి చోటు నుంచి తాను 2014లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat