వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత డెవలప్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.. దీనిద్వారా ఎంతోమంది పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగనుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేల లోపు ఆదాయం గల కుటుంబాలు. ప్రస్తుతం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారిని కూడా అర్హులుగా చేశారు.. గతంలో …
Read More »ఏపీ ప్రభుత్వ పధకాలు తీసుకునే కార్డులు పొందటానికి ఈ అర్హతలు కావాలట..!
గతంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే, దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. – గతంలో పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది – గతంలో కుటుంబానికి రెండు ఎకరాలలోపు మగాణి, 5 ఎకరాలు మెట్ట కలిగిన వారు అర్హులు కాగా, ప్రస్తుతం 3 …
Read More »కళ్లు పెద్దవిగా చేస్తే ఇక్కడ ఎవరూ భయపడరు జగన్ హావభావాలు దించేసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి అజ్మల్ అమీర్ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సాగిన ఈ కథ నేపథ్యంలో అసెంబ్లీ సన్నివేశాలు అచ్చం రియాలిటీకి దగ్గరగా దింపేసాడు వర్మ.. ఒక సందర్భంలో చంద్రబాబు ప్రతిపక్షనేత స్థానం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను కోపంగా కళ్ళు పెద్దవి చేసి …
Read More »చిదంబరం బెయిల్ పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్ట్ నోటీసులు
ఐఎన్ఎక్స్ మీడియాకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం.. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కానీ ఈ బెయిల్ పిటిషన్పై వివరణ కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 25 కల్లా వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను 26వ తేదీకి …
Read More »ఏపీలో నవ శకానికి నాంది పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ నవశకం..సంక్షేమ పథకాల అమలులో విప్లవానికి నాంది కాబోతోంది.. సంక్షేమ పథకాల పరిమితులను విస్తరిస్తూ నవంబర్ 20నుంచి డిసెంబర్ 20వరకు పాదర్శకంగా సర్వే చేపట్టి, సామాజిక తనిఖీ, గ్రామ సభలద్వారా వంద శాతం సంతృప్తిగా అర్హులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కుటుంబలో సంతోషాలను నింపడమే వైయస్ఆర్ నవశంక ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులను(బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న …
Read More »చంద్రబాబువి అన్నీ పచ్చి అబద్ధాలే… మంత్రి సంచలన వ్యాఖ్యలు
తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ట్వీట్ చేశారని కన్నబాబు మండిపడ్డారు. రైతులకు మద్దతుధర ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవై ఐదు వేల కోట్ల …
Read More »చంద్రబాబు నాశనం చేసిన వ్యస్థలపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్ ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా …
Read More »గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థ అందించండి
ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యం అన్నారు.ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని,గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలన్నారు.రేషన్ కార్డు, పెన్షన్కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్ మెంట్కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయని,ఈ కార్డులు అక్కడే ప్రింట్ …
Read More »టాలీవుడ్లో ఐటీ దాడుల కలకలం…!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయిన వైసీపీ నేత..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. చదువు విషయంలో కూడా మత కలహాలు సృష్టిస్తున్నారు అనే విషయంలో చంద్రబాబు పై ధ్వజం ఎత్తారు. రాష్ట్రం మొత్తం తెలిసేలా ట్విట్టర్ వేదికగా ఆయనను ఆడుకున్నారు. “మతం మార్చడానికే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కుల మీడియా, చంద్రబాబు, ఆయన దొంగల బ్యాచ్ గోల పెట్టడం 5 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. వీళ్ల …
Read More »