ఆంధ్రప్రదేశ్ లో భారీ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచబ్యాంక్ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటక, ఒడిషాలతో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఎపితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించింది. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడోరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మొత్తం అయిదేళ్లపాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా …
Read More »పీఎస్ఎల్వీ- సీ 47 బృందానికి అభినందనలు తెలిపిన సీఎం జగన్
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరొక విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈరోజు ఉదయం పీఎస్ఎల్వీ- సీ 47 వాహక నౌక ను ప్రయోగించడం జరిగింది. 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాల తో పాటు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. …
Read More »చంద్రబాబును పార్టీ కార్యకర్తలు కూడా కనీసం లెక్క చేయడం లేదా.?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ముకున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఎదురుగా ఉన్నాడు అనే విచక్షణ కూడా లేకుండా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆయనకు రెండు అడుగుల దూరంలోనే తెలుగు తమ్ముళ్ళు కుమ్ముకున్నారు. కడపలో కడప నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమీక్ష సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలోనే …
Read More »సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు సంబంధించిన విషయమై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్గా …
Read More »ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …
Read More »వర్మకు టైమ్ వచ్చింది..ఇక వరుసగా వదలడమే !
ఏ దర్శకుడికైనా సరే జీవితకాలం పేరు రావాలంటే చాల కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి మర్చిపోతారు. మరోపక్క ఇక 90’s విషయానికి వస్తే అప్పట్లో రాంగోపాల్ వర్మ కి మంచి ఊపు ఉండేది. అలా ముందుకు వచ్చేకొద్దీ తన ఫేమ్ తగ్గిపోవడమే కాకుండా ఇంకా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిసిందే.సినిమాలు అయితే …
Read More »చంద్రబాబూ మీ బతుకంతా అవకాశవాదమే…!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు …
Read More »ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …
Read More »ఇస్రో PSLV-C 47 విజయవంతం…!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం ఉదయం 9:28 నిమిషాలకు ఇస్రో PSLV-C47 ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ సక్సెస్ ఫుల్ గా నిర్దేశిత కక్ష్యలోకి 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 13 అమెరికా ఉపగ్రహాలతో పాటు , స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3 కూడా ఉంది. నెల్లూరు లోని శ్రీహరికోట సతీష్ ధావన్ …
Read More »రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ అనారోగ్య కారణంగా మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. వివరాలలోకి వెళ్తే 36 సంవత్సరాల నమ్మి ఉమావెంకట దుర్గా వరప్రసాద్ అనే వ్యక్తి ఓ కేసుకు సంబంధించి జూన్ 13 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడు కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నదని అత్వవసర పరిస్థితులలో ఈ నెల 25 న …
Read More »