డిసెంబర్ 3 నుండి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వినుయోగాదారులు ప్రతీనెల ఇంతకుముందు ముందుకంటే ఎక్కువ మొత్తంలో కట్టాలి. అలాగే ఇక జియో విషయానికి వస్తే డిసెంబర్ 6 నుండి వారికి కూడా ఇవే వర్తిస్తాయి.ఈ మేరకు టెలికాం సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రీ పైడ్ సర్వీసెస్ కి ఇబ్బందిగా ఉన్న అటు పోస్ట్ పైడ్ వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఎందుకంటే …
Read More »దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని …
Read More »బైక్ లో వెనుక ఉన్నవారికి హెల్మెట్ తప్పనిసరి..లేకుంటే శిక్ష తప్పదు !
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ వేసేవారు. దాంతో అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఇంకో రూల్ పెట్టడం జరిగింది. బైక్ వెనుక ఉండేవాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేదంటే 500రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా దానిని పోలీసులు అమలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం …
Read More »నాకు కాబోయే మొగుడు వాడే..రకుల్ సంచలన వ్యాఖ్యలు !
రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ లో అడుగుపెట్టిన క్షణం నుండి ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ అదే లెవెల్ లో ఉంది. ఇండస్ట్రీలో అగ్రనాయకులు అందరితో నటించిన హీరోయిన్ రకుల్ నే. అటు నటనలోనే కాదు బిజినెస్ పరంగా కూడా తనకి ఎవరూ సాటిలేరు అని నిరూపించుకుంది. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన లైఫ్ పార్టనర్ విషయంలో …
Read More »ఎప్పుడూ సరదాగా ఉండే కోహ్లి ఒక్కసారిగా ఫైర్..ఎందుకో తెలుసా ?
టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెప్టెన్ కాకముందు అదే ఆట కెప్టెన్ అయ్యాక కూడా అదే ఆటతో ముందుండి జట్టుని నడిపిస్తూ ఎన్నో విజయాలు సాదిస్తున్నాడు. అయితే అటు గ్రౌండ్ లో ఇటు మీడియా ముందు ఎక్కడైనా సరే ఎంతో సరదాగా ఉండే కోహ్లి ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి నే దీనికి …
Read More »చంద్ర బాబుపై ధ్వజమెత్తిన ఎంపీ మార్గాని భరత్…!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు …
Read More »మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాకిస్తాన్..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్యన జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరియు 48 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిది. మొదటి ఇన్నింగ్స్ లో 302 పరుగులకు ఆల్లౌట్ అవ్వగా, ఫాల్లోవన్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. ఇదంతా అటు బ్యాట్టింగ్ లో వార్నర్ రెచ్చిపోతే, మరోపక్క బౌలర్స్ కూడా విరుచుకుపడ్డారు. దాంతో ఈ సమయంలోను పాక్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ 1999 నుండి ఇప్పటివరకు 14టెస్టుల్లో …
Read More »చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కన్నబాబు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని …
Read More »జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు..!
గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు …
Read More »మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి..!
మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. – మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ …
Read More »