అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు అఖిల్.. నాగార్జున అఖిల్ ను హీరో గా ప్రొజెక్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అయితే అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయిపోయాయి మొదటిగా వచ్చిన అఖిల్, మజ్ను, హలో సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే నాగార్జున, అఖిల్ కూడా ఇప్పుడు కచ్చితంగా ఏదేమైనా హిట్ కొట్టాలని కసిమీద వున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా భారీ బ్యానర్లో గోల్డెన్ …
Read More »ఇకపై ఏపీ మొత్తం నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ..!
వరుసగా సంక్షేమ కార్యక్రమాల అమలు తో యావత్ భారతదేశం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీని రాష్ట్రం అంతా వర్తింపజేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ పౌరసరఫరాల …
Read More »పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాలేదా..?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకి చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మానసిక పరిస్థితి బా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లీషులో తాను సెవెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంగ్లీషులో బోధన చేస్తున్నారని అందుకే చదువు ఆపేశాను అని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సారి …
Read More »రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..!
తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత కుల ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన పరువు దిగజార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మత ఘర్షణలకు హిందువులు …
Read More »అర్థం లేకుండా ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తున్న పీకే.. వీటికి సమాధానం చెప్పగలవా..?
పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయటం పట్ల వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో మహిళల మీద జరిగిన దాడులను ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పవన్ కు మొత్తం 48 ప్రశ్నలు సంధించారు. వీటిలో ఒక్క దానికైనా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 1) …
Read More »జీరో ఎఫ్ఐఆర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం, డీజీపీ..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. దిశ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు తీసుకోమని పోలీసులను కోరగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పోలీసులు శ్రద్ధ పెట్టి జీరో ఎఫ్ఐఆర్ గనుక రాసి ఉంటే ప్రాణాలు దక్కాయని ఇంత ఘోరం జరిగి …
Read More »పంచ్ డైలాగులుల్లోనే కాదు పీకే.. జగన్ చేస్తున్న అభివృద్ధిపై కూడా అప్డేట్ లో ఉండు..!
కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి ఓ పాపకు జరిగిన సంఘటన ఏదో జగన్కు సంబంధించింది అయినట్లు మాట్లాడుతున్న పవన్ ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న జగన్ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిసినా పవన్ విమర్శిస్తున్నారని, ముందుగా ఆయన పత్రికలు చదవాలన్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో శ్రద్ధ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్దిని తెలుసుకోవాలంలో చూపాలని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కులమతాలను, …
Read More »కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్..!
తమ ఖాతాదారుల సొమ్మును కార్వి ట్రేడింగ్ తప్పుడు లెక్కలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందని సెబి తనిఖీలలో వెల్లడైంనందున ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థ కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సంస్థ సస్పెండ్ చేసింది. ఆ సంస్థ కు సంబందించిన అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సెబి మార్గదర్శకాలను ఉల్లంఘించిన నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను …
Read More »అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్ర కు 2వ స్థానం, పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించిన కేంద్ర అటవీశాఖ..!
గడిచిన నాలుగు సంవత్సరాలలో భారత్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో 2,226గా ఉన్న పులుల సంఖ్య.. నాలుగు సంవత్సరాలలో 750 పెరిగి మొత్తంగా 2,976కి చేరింది. దీనికి కారణమైన మన పర్యావరణ వ్యవస్థ పట్ల మనందరం ఎంతో గర్వించాలి. సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు భారతీయ …
Read More »నా మతం గురించి మాట్లాడుతున్నారు.. బాధగా ఉంది.. నాకు వేరే ఉద్దేశాలు లేవు.. సీఎం భావోద్వేగం !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని, జనవరి 1వ తారీఖునుండి అన్ని క్యాన్సర్ సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంతి కాలం ప్రతీ నెల రూ.5000 చొప్పున వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకంద్వారా అందించాలని …
Read More »