మధ్యప్రదేశ్లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా రాసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం చర్చియాంసంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్ రాజకీయంలో మరో బాంబు పేలింది. ఏకంగా 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు లోకల్ ట్రైన్స్ బంద్ !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ బంద్ ప్రకటించగా తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం స్కూల్స్, మాల్స్, పార్కులు, …
Read More »పూజాపై నెటీజన్లు ఫైర్..దీనంతటికి కారణం ప్రపంచానికి తెలుసు!
కరోనా వైరస్తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్కూల్స్, మాల్స్, పార్కులు అన్నీ మూసివేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ఎలాంటి షూటింగ్ లు ఉన్నా తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ జార్జియాలో చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మూడు …
Read More »పచ్చ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది !
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరగకూడదు కరోనా ప్రభావం ఉందని మాట్లాడుతున్న బాబు అండ్ బ్యాచ్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. “పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి …
Read More »తగిన జాగ్రత్తలు తీసుకోండి..కరోనాను తరిమికొట్టండి..మహేష్ ట్వీట్ !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇండియా లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అందరు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనవంతు కృషిగా ట్విట్టర్ వేదికగా అందరిని జాగ్రత్తగా ఉండమని అన్నారు. “ఇది మనకి చాలా కఠినమైనది కాల్, …
Read More »ఎన్నికలు వాయిదా వేయిస్తే గెలిచినట్టు కాదు బాబూ..ఎన్నివారలైనా నువ్వు అంతే !
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా సోకడంతో భారత్ లో మరో వ్యక్తి మృతి !
బ్రేకింగ్ న్యూస్..భారత్ లో కరోనా సోకడంతో మరో వ్యక్తి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇండియా పరంగా చూస్కుంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 130కేసులు వరకు నమోదు అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. అయితే తాజాగా ఇప్పుడు ముంబైలో 64ఏళ్ల వయసు గల వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు …
Read More »కొత్తగా ఏదైనా చెయ్యాలంటే అది బాలయ్య తర్వాతేనట..ఇవిగో సాక్షాలు !
నందమూరి బాలకృష్ణ..అభిమానులతో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకొనే తెలుగు నటుడు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అతడిని మించినవారు లేరు. ఇవన్నీ పక్కన పెడితే ఇతడు నటసార్వభోమ తెలుగు ప్రజల ఆశాదీపం నందమూరి తారకరామారావు తనయుడు. ఏ పాత్రలోనైనా నటించగల సామర్ధ్యం కలవాడు బాలయ్య ఒక్కడే అనడంలో సందేహమే లేదు. ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలంటే అది బాలయ్య తరువాతే. ఎందుకంటే టాలీవుడ్ లో …
Read More »కరోనా కారణంగా మరణించిన ఫుట్ బాల్ కోచ్..!
స్పానిష్ ఫుట్ బాల్ కోచ్ ఫ్రాన్సికో గార్సియా (21) కరోనా సోకడంతో మరణించాడు. అతడు 2016 నుంచి అట్లేటికో పోర్టడ యూత్ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఈ వైరస్ బారిన పడి మరణించిన అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి ఇతడే. గతవారం కరోనా పాజిటివ్ అని తెలియగానే రీజినల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆదివారం మరణించాడు. దాంతో స్పానిష్ లోని జరిగే …
Read More »కరోనా లైవ్ అప్డేట్స్..దేశవ్యాప్తంగా 125కు చేరుకున్న కేసులు !
ప్రపంచవ్యాప్తంగా ప్రతీఒక్కరిని కంటిమీద కునుక లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తగ్గుమొకం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టగా అక్కడ విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం చూసుకుంటే 1,67,414 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6507మంది మరణించారు. ఇక కొత్తగా 16,051 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా …
Read More »