దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల …
Read More »విద్యారంగాన్ని చైతన్యపరిచే సంకల్పంతో ముందుకు సాగుతున్న వ్యక్తి జగన్..!
మందగమనంతో నడుస్తున్న విద్యా వ్యవస్థను చైతన్యం వంతం చేయడానికి గాను ముఖ్యమంత్రి జగన్ ఒక వైధ్యుడు మాదిరి దానిని చైతన్యపరిచే సంకల్పంతో ఉన్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఆంగ్ల మాద్యమంపై మాట్లాడుతూ, కూలి వాడి పిల్లలు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని భావించి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి న ఘనత సీఎం జగన్ దని అన్నాడు. భవిషత్తు లో బతుకు తెరువుకు …
Read More »అప్పుడు మహేశ్ సినిమాను ఆపేసింది.. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేసింది !
జీరో సైజ్ నడుముతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ శృతి హాసన్.. కమల్ కుమార్తెగా కంటే ఈమెకు సొంతంగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిపోవడానికి ఆమె ప్రేమే కారణమట. ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉంటూ డేటింగ్ లో బిజీగా ఉండడంతో చివరకు అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఆమె ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు. సరిగ్గా ఏడాదిక్రితం వంశీ పైడిపల్లి ఓకథ సిద్థం చేశారు. …
Read More »పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !
విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …
Read More »ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావ్?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత …
Read More »ప్రజలకు అన్నీ తెలుసుకాబట్టే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు తనయుడు లోకేష్ పై ఒకేసారి కౌంటర్ ఎటాక్ చేసాడు. రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం …
Read More »విడుదలైన తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్..టాప్ టెన్ ?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇప్పటికే నిన్న ఇండియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత్ ప్లేయర్స్ విద్వంసం సృష్టించారు. మరి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారో లేరో తెలుసుకోవాలి. ఇక బ్యాట్టింగ్ విభాగానికి వస్తే..! 1.బాబర్ ఆజం-879 2.ఆరోన్ ఫించ్-810 3.డవిద్ మలన్-782 4.కోలిన్ మున్రో-780 5.గ్లెన్ మాక్స్వెల్-766 6.కే ఎల్ రాహుల్-734 7.ఇవిన్ లూయిస్-699 8.జాజాయి-692 9.రోహిత్ …
Read More »బయటే కాదు సినిమాల్లోనూ కడుపుబ్బా నవ్వించిన కే ఏ పాల్..!
గత ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పెద్ద ఎత్తున సీరియస్ రాజకీయాల్లో తన కామెడీ పండించిన విషయం అందరికి తెలిసిందే అయితే తమ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో వర్మ జెసి లాల్ అనే క్యారెక్టర్ ద్వారా కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కె ఏ పాల్ ప్రెస్ మీట్ లో నూటికి 1000% అనే డైలాగ్ను సినిమాలో పలుమార్లు పలికించారు. కే ఏ …
Read More »చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పరువు తీసేసిన వర్మ..!
అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన, టీడీపీలను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోకేష్ చంద్రబాబు ఇంట్లో మదన పడిన సన్నివేశాలను చిత్రీకరించాడు. ముఖ్యంగా లోకేష్ ఇంట్లో పడుకొని ఏడుస్తున్న సన్నివేశాలను ఏడుస్తున్నప్పుడు బ్రాహ్మణుని ఓదార్చిన సీన్స్ను అదేవిధంగా చంద్రబాబు లోకేష్కు పప్పు వడ్డించిన ఈ సన్నివేశాలను హాస్యభరితంగా …
Read More »అమ్మరాజ్యం సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ను దించేసిన వర్మ..!
భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. వర్మ చిత్రీకరించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా పేరు మార్చుకుని ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమాలో వర్మ ప్రతి క్యారెక్టర్కు బయట ఉన్న ఏ క్యారెక్టర్ కు సంబంధం లేదని చెప్తున్నా ప్రతి క్యారెక్టర్ ను కావాలనే తీసినట్లు స్పష్టంగా సినిమా ద్వారా అర్థమైంది. చంద్రబాబును …
Read More »