భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ బరిలో పునరాగమనం చేస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో కొనసాగిన సానియా అనేక టైటిళ్లు గెలిచి ర్యాంకింగ్ లో టాప్ కి చేరింది. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం పూర్వపు ఆరోగ్యం పుంజుకున్న సానియా మరోసారి ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ బాట పట్టింది. గత కొన్నిరోజులుగా …
Read More »చిరంజీవి, బాలకృష్ణ పక్కపక్కనే ముచ్చట్లు..ఎక్కడో తెలుసా..!
టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ లు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు …
Read More »పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనుష్క…ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుసా
అటు కోలీవుడ్లోను, ఇటు టాలీవుడ్లోనూ లేడీ సూపర్స్టార్గా పేరొందిన అనుష్క పెళ్లి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్పట్నుంచో అనుష్క పెళ్లిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయస్సు ముదిరిపోతుంది కాబట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్రశ్నలు పలు సందర్భాల్లో అనుష్కకు ఎదురయ్యాయి కూడాను. అయితే ఇప్పుడు పెళ్లిల సీజన్ జరుగుతంది. కనుక మరోసారి అనుష్క పెళ్లి చర్చ మొదలైయింది. అయి ఇంతకీ అనుష్క ఏం చేయబోతోంది …
Read More »ఈ వారం బిగ్బాస్ లో ఎలిమినేట్ ఎవరో అప్పుడే లీకైయిన మ్యాటర్.. అక్షరాలా నిజం
బిగ్బాస్ 12వ వారం ముగింపుకు వచ్చినప్పటికీ ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్లో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్ బిగ్బాస్ హౌస్ను వీడనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ …
Read More »శభాష్ సీఎం జగన్..నిజమైన పేదవారికి న్యాయం అంటే ఇదే
ముఖ్యమంత్రి సహాయనిధికి సైతం ‘పచ్చ’ రోగం తప్పలేదు. ఆనాటి ప్రభుత్వం ఎంతో పవిత్రమైన ముఖ్యమంత్రి సహాయనిధిని కూడా విడిచిపెట్టలేదు. సీఎమ్మారెఫ్ విభాగంలో దాదాపు 22 వేల ఫైళ్లు మూలాన పడివున్నాయి. వేలకొద్దీ చెల్లని చెక్కులు ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రులకు వందల కోట్లు బిల్లులు ఎగనామం పెట్టారు. వారికీ కావలసిన ఆసుపత్రులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసేసారు. బాబుగారి ప్రభుత్వం ఇచ్చిన 8700 చెక్కులు చెల్లకుండా పోయాయి. ఎల్వోసీలు, రీఎంబెర్స్మెంట్లోనూ …
Read More »ఏపీలో జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం..దరఖాస్తు చెయ్యడం ఎలా
పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపక్రమించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బీ–అర్బన్ లోకల్ బాడీస్) పరిధిలో మొదటి దశ కింద జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక …
Read More »బావతో మంచం ఎక్కిన చెల్లి..అక్క కిటికీలో నుంచి చూసి షాక్
చదువు పేరుతో అక్క ఇంటిలో వచ్చిన చెల్లెలు చదువును పక్కనపెట్టి బావతో శృంగారంలో మునిగితెలిపోయింది. సోంత అక్క మొగుడు అనే ఇంగాత జ్ఞానాన్ని తుంగలో తొక్కి బావతో రాసలీలకు శ్రీకారం చుట్టింది. పడక సుఖాన్ని అందించి బావను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది. చివరకు ఓ రోజు బెడ్రూమ్లో బావతో రాసలీలలు సాగిస్తుండగా చూసి అక్క అవాక్కయింది. పూర్తి వివరాలు చూస్తే ..మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన …
Read More »కర్నూల్ జిల్లాలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఎమ్మార్వో
కర్నూల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వోద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రైతు జె.రామేశ్వరరెడ్డికి చెందిన పొలం పాసు బుక్కును ఆన్లైన్లో ఎక్కించేందుకు తహసీల్దార్ లంచం డిమాండ్ చేయగా.. ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలోని బృందం తహసీల్దార్ గోవింద్ సింగ్ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. గోవింద్ సింగ్ బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. …
Read More »మూడు స్పాలలో భారీ సెక్స్రాకెట్
స్పా ముసుగులో యువతులను వ్యభిచార కార్యక్రమాల్లోకి దింపుతున్న వ్యవహారం ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, వ్యభిచార దందా సాగిస్తున్న ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు చేధించారు. వీరిలో ప్రధానంగా ఒక మహిళ వుండటం మరింత ఆందోళన రేపింది. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ నగర పరిధిలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు …
Read More »జాగ్రత్త మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. ముఖ్యమైన ఈ ఊర్లు
శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ఏపీ రాష్ట్ర్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస..కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు..అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. …
Read More »