Home / siva (page 95)

siva

తమ్ముడు మీ వదినతో ఎలా శృంగారం చేయాలన్పించింది..అన్న ఆవేశంతో

కామాతురాణాం నభయం నలజ్జ అని పెద్దలు ఊరికే అనలేదు. రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పెళ్లే భర్త ఉన్న శారీరక కోర్కెలను తీర్చుకోవడానికి మరిదితోనే అక్రమ సంబంధం పెట్టుకొని వదిన అనే మాటకు మచ్చ తేచ్చింది ఓ మహిళ. కొడుకుతో సమానమైన సొంత మరిదితోనే ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని.. తన భర్తకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త కళ్లుగప్పి మరిదితో రాసలీలలు కొనసాగిస్తున్నఈ దారుణ ఘటన …

Read More »

నా భర్త ఎక్కడ ఉన్నారో తెలియదు..టచ్‌లో లేరు..భూమా అఖిలప్రియ ఆవేదన

కేసులు నమోదైన తర్వాత నుంచి తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని, తనతో టచ్‌లో లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. పారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. భార్గవ్‌రామ్‌పై నమోదైనవి తప్పుడు కేసులే అన్నారు. క్రషర్‌లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఒకవేళ తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఆ పనిచేసేవాళ్లమని అఖిలప్రియ …

Read More »

శ్రీశైలం డ్యామ్ కు మళ్లీ వరద నీరు..గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆరోసారి జలాశయం మూడు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ చేతులమీదుగా నంది అవార్డులు..ఎప్పుడో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ అక్కే ఉన్నారు. తరువాత జగన్‌ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో చిరు మాట్లాడుతూ. సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారని మెగాస్టార్‌ …

Read More »

అవినీతికి ఆస్కారం లేకుండా వైఎస్ జగన్ మరో కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిననాటి నుంచి కొత్త కొత్త పథకాలతో దూకుడు చూపిస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఇక త్వరలోనే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. నవంబర్ 14వ తేదీన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను …

Read More »

సోంత పిన్నిపై అత్యాచార యత్నం చేసిన..శివ

కొడుకే కామంతో కాటేస్తే…ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి…సభ్యసమాజం తలదించుకునేలా రోజుకో సంఘటన బయటకొస్తుంది. మనం నాగరిక సమాజంలో ఉన్నామా. ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. నిన్న తండ్రే కూతుర్ని గర్బవతిని చేశాడు. నేడు తల్లి వరసయ్యే పిన్నిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో జరిగింది. శివ అనే వ్యక్తి తన పిన్నిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ …

Read More »

వైఎస్‌ జగన్‌ రైతన్నలకు మరో వరం.. రైతు భరోసా 12,500 నుంచి మరింత పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతన్నలకు మరో వరం ప్రకటించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. రైతుల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు క్రీడాకారులు దుర్మరణం

మధ్యప్రదేశ్ లోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్న నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. …

Read More »

జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన యనమల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై  టీడీపీ మాజీ మంత్రి యనమల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్‌ తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్‌ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్‌ చేయడానికే అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్‌ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి …

Read More »

ఏపీలో రేపే రైతు భరోసా..5,510 కోట్లు విడుదల

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat