Home / siva (page 88)

siva

వంశీ రాజీనామాతో గన్నవరంలో మళ్ళీ ఎన్నికలు.. కానీ వంశీ పోటీ చేయరు.. ఎందుకంటే.?

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సాధారణంగా అక్కడ ఉప ఎన్నిక రావాలి.. ఉపఎన్నికలు వస్తే వంశీ వైసీపీ ఫామ్ మీద పోటీ చేసి మళ్లీ గెలుస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ గన్నవరంలో జగన్ వేరే విధంగా అక్కడ రాజకీయాలను మార్చారని తెలుస్తోంది. వంశీ రాజీనామా …

Read More »

పదేళ్ల క్రితమే వైఎస్ జగన్ వెంట నడవాల్సిన వల్లభనేని వంశీ ఇప్పటివరకూ ఎందుకు ఆగారు.?

కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ …

Read More »

పీపుల్స్ లీడర్ ని అభినందించిన పీపుల్స్ స్టార్

 ప్రముఖ దర్శకుడు ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపు ని ప్రోత్సహించ కపోవడం చాలా శుభపరిణామమన్నారు .ఎవరైనా పార్టీ మారారు చూస్తే పదవికి రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేయడం ఎంతో విలువలతో కూడిన నిర్ణయం అన్నారు. జనాభా …

Read More »

వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం..ప్రపంచం ఏపీ వైపు చూసేలా ప్లాన్

ఉద్యోగాలు, ఉపాథి కల్పించే చదువులు, శిక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థనుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా, ఉపాథి పొందడమే లక్ష్యంగా సరికొత్త పంథాలో వీటిని ముందుకు తీసకెళ్లాలని నిశ్చయించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివద్ది, ఉపాధి కల్పన కార్యక్రమాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తూ దీనికి సంబంధించి విద్య, శిక్షణ, పరిపాలనా పరంగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివద్ధి, …

Read More »

దీపావ‌ళికి 200 ప్ర‌త్యేక రైళ్లు.. 2500 ట్రిప్పులు

దీపావ‌ళి, క్రిస్మ‌స్ పండుగ సీజ‌న్ నేప‌థ్యంలో.. భార‌తీయ రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పనున్న‌ది. సుమారు 200 ప్ర‌త్యేక రైళ్లు.. దాదాపు 2500 అద‌నపు ట్రిప్పులు తిరుగుతాయ‌ని రైల్వేశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ప్ర‌యాణికుల తాకిడిని త‌ట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్‌క‌తా, ముంబై, ల‌క్నో, గోర‌క్‌పూర్‌, చాప్రా స్టేష‌న్ల‌కు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. వివిధ రైల్వే జోన్ల‌లోనూ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నారు. …

Read More »

పెళ్లి చేసుకునే ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న నయనతార

అందాల తార నయనతార గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో సందడి చేసింది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు ఆమె రావడంతో నయనతారకు టిటిడి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డూ ప్రసాదాలు చిత్రపటాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు. నయనతార తో పాటు తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కూడా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నయనతార ఆయనను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో …

Read More »

తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 27 న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈసందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం6.00 నుండి 9.00గంటలవరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులోభాగంగా ఆలయాన్ని శుద్ధిచేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, …

Read More »

కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు

రోజు రోజుకి కాలం ఎంత మారుతున్న… సామాజిక రుగ్మతలు మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ సామాజిక అసమానతలు తగ్గించడం కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేసిన… ఇప్పటికీ కొన్ని కులాలు అంటరాని కులాలుగా మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై పట్టణాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ… గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కొందరు అగ్రవర్ణ కులస్తులు తమ అధికారాన్ని చలా ఇస్తూనే ఉన్నారు.తాజాగా కర్నూలు జిల్లాలో గొనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామం …

Read More »

పొలిటికల్ సూపర్ స్టార్ భార్యతో..టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న మంచి సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి కృష్ణ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో కూడా సినిమాల్లో రాజకీయాలు వేరు చేసి చూడలేము జగన్ అభిమానులందరూ మహేష్ బాబు ని అభిమానిస్తున్నారు. సినిమా పరంగా మహేష్ బాబు ను అభిమానించే ప్రతి ఒక్కరు జగన్ని రాజకీయంగా అభిమానిస్తారు. …

Read More »

జాతీయ రహదారులపై జగన్ సంచలన నిర్ణయం

జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.. ఎప్పటికప్పుడు వాహన చోదకులు యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కార్లు, లారీలు, బైకులు ,బస్సులు ఇలా వాహనం ఏదైనా జాతీయ రహదారులు వెంట వెళుతుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తక్షణ వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పై ప్రమాదం నిర్మూలించేందుకు జరిగిన ప్రమాదాలు పై వెంటనే స్పందించి ఎందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat