కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న …
Read More »సీఎం జగన్ ఆగ్రహం..వేంటనే డీజీపీకి, కలెక్టర్కు ఆదేశాలు జారీ
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి …
Read More »బిగ్ బాస్ లో నేడు ఎలిమినేషన్ అయ్యోది ఎవరో అప్పుడే లీక్
బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి నుండి ఒకరు బయటకి వెళ్లనున్నార. ప్రస్తుతం నామినేషన్లో శ్రీముఖి, శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ టిక్కెట్ టూ ఫినాలేకి వెళ్ళగా, నిన్న రాత్రి బాబా భాస్కర్ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ దక్కించుకున్నారని బిగ్ బాస్ తెలిపారు . అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుండగా, ఈ ఆదివారం దీపావళి కావడంతో నేడు ఎలిమినేషన్ …
Read More »ఉదయం విజయశాంతి..సాయంత్రం మహేష్ బాబు
సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను యూనిట్ వరుసగా రిలీజ్ చేస్తున్నది. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం …
Read More »ఆ 40 ఏళ్ల హీరోయిన్ ఫోటో పోస్ట్ చేసిందో లేదో..లక్షల్లో లైకులు.. వేలల్లో కమెంట్స్
1990-2000 మధ్య కాలంలో బాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ కరిష్మా కపూర్. ఈ స్టార్ హీరోయిన్ వరసగా సినిమాలు చేసి మెప్పించింది. ఎన్నో సినిమాల్లో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. సినిమాల్లో మంచి స్టేజిలో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు దూరం అయ్యింది. నటనకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ అభిమానులకు దగ్గరగానే ఉన్నది. తాజాగా మరో హాట్ సెన్సేషనల్ …
Read More »బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే నటనకు కాదు..‘సరిలేరు నీకెవ్వరు’
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో …
Read More »టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రాజీనామా
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, …
Read More »శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత
కర్నూల్ జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో దానికి సంబంధించిన 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్ఫ్లో 2.36 లక్షలు కాగా.. ఔట్ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ జలాశయానికి సంబంధించిన 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ఫ్లో 3.47 లక్షలు కాగా.. ఔట్ఫ్లో 2.66 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. పులిచింతల ఇన్ఫ్లో …
Read More »ఇసుక కొరత విషయంలో మళ్ళీ పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. వీరందరికీ పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని కాలువలు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఇసుకను తీయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి పవన్ …
Read More »ఏపీలో వీఆర్వోపై టీడీపీ కార్యకర్తలు దాడి
రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నటి వరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసేవారు. తాజాగా వారు మరో అడుగు ముందుకేసి.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా వీఆర్వోపైనే దాడికి తెగబడ్డాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ …
Read More »