దరువు ఛానల్ ఎండి కరణ్ రెడ్డిని గత కొద్దిరోజులక్రితం ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలంగాణ టీటీడీ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి టీటీడీ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని, తెలంగాణలో టీటీడీ దేవాలయాల అభివృద్ధి, ధూప దీప నైవేద్యాల కార్యక్రమాలను …
Read More »లోకేష్ కు చంద్రబాబు పప్పు వడ్డిస్తున్నట్టు క్లోజ్ షాట్ పెట్టి మరీ చూపించిన…వర్మ
కమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమా ట్రైలర్ ఇప్పటికే చర్చనీయాంశం అవుతుంది. ఈ ట్రైలర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పాత్రధారులు వారికి సంబంధించిన డైలాగ్ లు ఉన్నాయి. అయితే లోకేష్ కు సంబంధించి ఈ సినిమాలో ఉన్న సీన్లు పెట్టిన సన్నివేశాలు …
Read More »భారీ వర్షాలు..32 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ఇన్ఫ్లో 1.19 లక్షల క్యూసెక్కులు ఉండగా 1.25 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. కనువిందు చేస్తున్న గోదావరి దృశ్యాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో లెండి, పూర్ణ, మన్నార్, ఆస్నా నదులు …
Read More »గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అర్హత మార్కులు తగ్గింపు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీల అర్హత మార్కులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన సుమారు 47 వేల పోస్టుల్లో 25 వేల పోస్టులు భర్తీ అవుతాయని అధికారుల అంచనా.లక్షా 26 వేల 728 సచివాలయ ఉద్యోగాల్లో… మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది.దీనివల్ల ఆయా …
Read More »చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూలు..ఇదే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన షెడ్యూలు ఖరారైంది.మొత్తం 8 జిల్లాలలో ఈ పర్యటన కొనసాగనుంది.ఈ నెల 29న కృష్ణాజిల్లాతో మొదలై.. డిసెంబరు 24న విజయనగరం జిల్లాతో ముగియనుంది. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.ఈ పర్యటనలో చంద్రబాబు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.పర్యటనలో కొన్ని మార్పులు …
Read More »ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి..సీఏం జగన్
వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, …
Read More »ఈ ముగ్గురిలో ఈ రోజు ఎవరు ఎలిమినేట్..! దీపావళీ ఇంట్లో చోసుకుంది ఎవరు..?
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 మరోవారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివజ్యోతి, వరుణ్,శ్రీముఖి నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాటి ఎపిసోడ్లో ఒకరు లేదా ఇద్దరు సేవ్ అయ్యే అవకాశముందని హోస్ట్ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్ అవుతారో తెలుసుకోవడానికి దీపావళీ సందర్భంగా.. వారి పేర్లు రాసి …
Read More »కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ రిలీజ్..దీపావళి దీపావళే
అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. దీపావళి సందర్భంగా ఈ ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు పార్టీ ఘోర పరాజయం పాలైంది అనే రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ …
Read More »రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు వర్మ దుమ్ముదుమారం
రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అంతేకాదు ఏపీ రాజకీయ స్థితిగతులపై వస్తున్న చిత్రంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం ప్రాచుర్యం అందుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం …
Read More »కాటికి పంపాల్సిన కొడుకు కడుపుకోత మిగిల్చిపోతే ..ఆ తల్లిదండ్రుల ఆవేదన
ఇష్టపడిన మహిళతో పెళ్లికి అడ్డంకులు ఎదురవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన సురేష్ అదే గ్రామానికి చెందిన వివాహిత రాయల్ నాగమణిని ప్రేమలోపడ్డాడు. భర్తతో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా ఉంటున్న నాగమణికి తోడుగా ఉంటానని, ఆమె బిడ్డకు తండ్రిలేని లోటు తీరుస్తానని బాసచేసాడు. దాంతో వయసులో చిన్నవాడైనప్పటికీ సురేష్ ప్రేమకు నాగమణి సరేనంది. దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇద్దరిమధ్యా వివాహేతర …
Read More »