మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా జోష్ ను పెంచింది. దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నారు. ఈ పాత్రను సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్ సాంగ్ గా చూపిస్తూ రివీల్ చేశారు. తరువాత విజయశాంతికి సంబంధించిన పోస్టర్, రష్మికకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ …
Read More »తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని కూతురు ఏం చేసిందో తెలుసా
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని మునుగనూరులో దారుణమై ఘటన చోటుచేసుకుంది. చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది. వివరాలు… రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ …
Read More »సీమలో ఓ గ్రామ వలంటీర్పై వేట కొడవళ్లతో దాడి
రాయలసీమలోని కడప జిల్లాలో టీడీపీ వర్గీయులు మరోసారి బరితెగించారు. పాత కక్షలతో ఓ గ్రామ వలంటీర్పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలతో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. కొడవళ్లు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్ తాళ్లపల్లె రాకేష్ (23), ఆయన బంధువుపై పాత కక్షల నేపథ్యంలో విరుచుకుపడ్డారు. దీంతో రాకేష్ …
Read More »గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …
Read More »చంద్రబాబు కు అదిరిపోయే దీపావళి కానుక ఇచ్చిన వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వంశీ. గతంలోని వంశీ వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు కారణాలతో వంశీ టిడిపిలోనే ఉండిపోయారు. అలాగే గత పదేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న …
Read More »గన్నవరం బరిలో ఎవరెవరున్నారు..!
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక రానుంది. ఈ క్రమంలో గన్నవరం నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. అయితే అధికారంలో వైసిపి ఉండడంతో గెలుపు దీమాతో వైసీపీ ముందుకు వెళ్తుండగా…రాజీనామా చేసిన వంశీని రాజ్యసభకు పంపిస్తాం అని సీఎం జగన్ …
Read More »23 నుండి 22కి చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు..!
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఓ ఎమ్మెల్యే …
Read More »బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ..29న వైసీపీలోకి
కృష్ణా జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు . తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. నిజానికి వంశీ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. తాజాగా అందిన సమచారం ఈనెల 29వ తేదీన గన్నవరం టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని …
Read More »పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’చిచ్చు
పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి …
Read More »బిగ్బాస్3 విన్నర్ ఎవరో నాకు తెలుసు..యాంకర్ రవి సంచలన వాఖ్యలు
బిగ్బాస్ 3కి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం …
Read More »